Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌బాష్ టోర్నీలో ఆడే తొలి భారత క్రికెటర్ ఎవరో తెలుసా?

ఆస్ట్రేలియాలో జరుగనున్న బిగ్‌బాష్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా మహిళల ట్వంటీ-20 పోటీలు కూడా జరుగుతున్నాయి. ఇందులో ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ థండర్స్ జట్టు కోసం భారత క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రాతి

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2016 (16:53 IST)
ఆస్ట్రేలియాలో జరుగనున్న బిగ్‌బాష్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా మహిళల ట్వంటీ-20 పోటీలు కూడా జరుగుతున్నాయి. ఇందులో ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ థండర్స్ జట్టు కోసం భారత క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రాతినిథ్యం వహించనున్నారు. దీన్ని సిడ్నీ జట్టు యాజమాన్యం ధ్రువీకరించింది.

వచ్చే డిసెంబర్-జనవరిలో జరిగే క్రికెట్ సిరీస్‌ల్లో హర్మన్ ప్రీత్ కౌర్ సిడ్నీ థండర్స్ తరపున బరిలోకి దిగనుంది. తద్వారా విదేశీ గడ్డపై జరిగే స్వదేశీ టోర్నీలో ఆడనున్న తొలి భారతీయ క్రికెటర్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డు సాధించింది.
 
ఇదిలా ఉంటే మాజీ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ డయానా ఎడుల్జి మాట్లాడుతూ..  బీసీసీఐ ఐపీఎల్ లాంటి క్రికెట్ టోర్నీలు మహిళల కోసం నిర్వహించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. భారత మహిళా క్రికెట్‌ను అభివృద్ధి పరిచేందుకు బీసీసీఐ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇక భారత్ తరపున తొలి మహిళా క్రికెటర్ ఆస్ట్రేలియా స్వదేశీ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయమని తెలిపారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments