మా పోరాటం గర్వంగా ఉంది.. విజయం కోసం చివరి వరకు శ్రమించాం : హార్దిక్ పాండ్యా

Webdunia
మంగళవారం, 30 మే 2023 (13:43 IST)
ఐపీఎల్ 2023 సీజన్‌ ఫైనల్ మ్యాచ్‌లో టైటిల్‌ను గెలుచుకునేందుకు తాము చేసిన పోరాటం పట్ల గర్వంగా ఉందని గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నారు. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో డక్ వర్త్ లూయీస్ విధానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
ఈ మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మీడియాతో మాట్లాడుతూ, జట్టు పరంగా మేమంతా అద్భుతంగా ఆడాం. చివరి వరకు విజయం కోసం శ్రమించాం. మా జట్టు ఆటగాళ్లు పోరాటం చేసిన తీరు గర్వంగా ఉంది. గెలిచినా ఓడినా మా జట్టు విధానం ఒకేలా ఉంటుంది. 
 
సాయి సుదర్శన్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుతంగా ఆడింది. మోహిత్, రషీద్, షమీ అందరూ నాణ్యమైన బౌలింగ్ చేశారు. ధోనీ నాయకత్వంలోని సీఎస్కే జట్టు టైటిల్‌ను గెలవడం ఆనందంగా ఉంది. మంచి వాళ్లకు మంచే జరుగుతుంది' అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

తర్వాతి కథనం
Show comments