Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా పోరాటం గర్వంగా ఉంది.. విజయం కోసం చివరి వరకు శ్రమించాం : హార్దిక్ పాండ్యా

Webdunia
మంగళవారం, 30 మే 2023 (13:43 IST)
ఐపీఎల్ 2023 సీజన్‌ ఫైనల్ మ్యాచ్‌లో టైటిల్‌ను గెలుచుకునేందుకు తాము చేసిన పోరాటం పట్ల గర్వంగా ఉందని గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నారు. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో డక్ వర్త్ లూయీస్ విధానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
ఈ మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మీడియాతో మాట్లాడుతూ, జట్టు పరంగా మేమంతా అద్భుతంగా ఆడాం. చివరి వరకు విజయం కోసం శ్రమించాం. మా జట్టు ఆటగాళ్లు పోరాటం చేసిన తీరు గర్వంగా ఉంది. గెలిచినా ఓడినా మా జట్టు విధానం ఒకేలా ఉంటుంది. 
 
సాయి సుదర్శన్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుతంగా ఆడింది. మోహిత్, రషీద్, షమీ అందరూ నాణ్యమైన బౌలింగ్ చేశారు. ధోనీ నాయకత్వంలోని సీఎస్కే జట్టు టైటిల్‌ను గెలవడం ఆనందంగా ఉంది. మంచి వాళ్లకు మంచే జరుగుతుంది' అని అన్నారు. 

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

తర్వాతి కథనం
Show comments