కోహ్లీని సచిన్ తో పోల్చడమా.. గౌతమ్ గంభీర్ ఫైర్

Webdunia
బుధవారం, 11 జనవరి 2023 (15:12 IST)
శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భాగంగా విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిపోయాడు. ఏకంగా 87 బంతుల్లో 12 ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో 113 పరుగులు సాధించాడు. తద్వారా తన కెరీర్ లో వన్డే ఫార్మాట్ లో 45వ సెంచరీని నమోదు చేశాడు. అంతేగాకుండా ఇక స్వదేసంలో విరాట్ కోహ్లీకి ఇది 20వ సెంచరీ కావడం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తో పోలుస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లెజండ్ సచిన్ తో విరాట్ కోహ్లీని పోల్చడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. 
 
30 యార్డ్స్ సర్కిల్ వెలుపల 5 కంటే ఎక్కువ మంది ఆటగాళ్లు ఉండేవారని.. కాబట్టి బౌండరీలు కొట్టడం చాలా ఇష్టం. అందుకే సచిన్ గ్రేట్. విరాట్ కోహ్లీని సచిన్ తో పోల్చడం సరికాదంటూ వ్యాఖ్యానించాడు. గంభీర్ వ్యాఖ్యలపై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

తర్వాతి కథనం
Show comments