Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రత ముఖ్యంగా.. మరణించాలని రాసిపెట్టివుంటే.. ఎలాగైనా చనిపోతారు.. మియాందాద్

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (15:16 IST)
ఈ యేడాది ఆసియా క్రికెట్ కప్ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. దీంతో ఈ టోర్నీలో జరిగే మ్యాచ్‌ల కోసం పాకిస్థాన్ వెళ్లరాదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. దీనిపై పాకిస్థాన్ లెజెండ్ క్రికెటర్ మియాందాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భద్రత సంగతి పక్కనపెట్టండి.. మరణించాలని రాసివుంటే ఎక్కడైనా.. ఎలాగైనా చనిపోతారంటూ కామెంట్స్ చేశారు. 
 
చావు బతుకులు మన చేతుల్లో లేవన్నారు. ఇపుడు పాకిస్థాన్ జట్టును భారత్ పిలిస్తే మేం వెళ్ళాలి. అలాగే వాళ్ళూ మా దేశానికి రావాలి. నిజానికి చివరిగా మా జట్టే భారత్‌లో పర్యటించింది. అప్పటి నుంచి భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌ గడ్డపై అడుగుపెట్టలేదు. ఇపుడు వాళ్ల వంతు వచ్చింది. నిర్ణయం వారిదే అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, పాకిస్థాన్‌లో క్రికెట్‌ ఆడేందుకు రాకపోతే భారత్‌ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని మియాందాద్‌ గతంలోనే పేర్కొన్నాడు. ఈ సమస్య వచ్చినప్పుడల్లా భారత్‌ను వదిలిపెట్టే అవకాశమే లేదని కూడా హెచ్చరించాడు. కాగా, ఆసియా కప్‌ కోసం పాక్‌కు వెళ్లేందుకు భారత్ నిరాకరిస్తే, అక్టోబరు నెలలో భారత్ వేదికగా జరిగే ఐసీసీ వరల్డ్ కప్ 2023 కోసం పాకిస్థాన్.. భారత్‌లో రాబోమని మెలికపెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pic Talk: నారా లోకేష్- పవన్ కల్యాణ్ సోదర బంధం.. అన్నా టికెట్ కొనేశాను..

Pawan Kalyan: పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకం: పవన్ కల్యాణ్

Independence Day: తెలంగాణ అంతటా దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

తర్వాతి కథనం
Show comments