Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ సిక్సర్లు : భారత తొలి ఆటగాడిగా ధోనీ రికార్డు!

ఠాగూర్
సోమవారం, 31 మార్చి 2025 (18:21 IST)
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో అదిరిపోయే రికార్డు సాధించాడు. 30 యేళ్ల నిండిన తర్వాత ఐపీఎల్‌లో 200 సిక్స్‌లు బాదిన తొలి భారత అటగాడిగా నిలిచాడు. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తుషార్‌ దేశ్‌పాండే వేసిన 19 ఓవర్‌లో సిక్స్ బాదడం ద్వారా ధోనీ ఈ ఫీట్ సాధించాడు. 
 
ఓవరాల్‌గా ఈ జాబితాలో ధోనీ రెండో స్థానంలో ఉండగా, క్రిస్‌గేల్ (347 సిక్స్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు. భారత ఆటగాళ్ళ విషయానికొస్తే.. ధోనీ తర్వాత రోహిత్ శర్మ (113), అంబటి రాయుడు (109), దినేశ్ కార్తిక్ (104) మాత్రమే 30 యేళ్లు నిండిన తర్వాత 100 కంటే ఎక్కువ సిక్సర్లు బాదారు. 
 
ప్రస్తుతం ధోనీ వయసు 43 యేళ్లు, అయినప్పటికీ ఫిట్నెస్‌ను కాపాడుకుంటూ ఐపీఎల్‌లో తన కేరీర్‌ను కొనసాగిస్తున్నాడు. పూర్తిస్థాయి వికెట్‌కీపర్‌గా ఉంటూ మెరుపు స్టంపింగ్స్ చేస్తున్నాడు. బ్యాటింగ్‌లో మాత్రం మునుపడి జోరును ప్రదర్శించిలేకపోతున్నాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఏడో స్థానంలో వచ్చిన ధోనీ 11 బంతుల్లో 16 పరుగులు చేశాడు. అటు సీఎస్కే కూడా ఈ సారి ఆకట్టుకోలేకపోయింది. తొలి మ్యాచ్‌లో ముంబైపై గెలిచిన చెన్నై తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌‍లలో ఓడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం : గుజరాత్ మాజీ సీఎం మృతి?

ఎయిరిండియా విమాన ప్రమాదంలో 110 మంది మృత్యువాత? మాజీ సీఎం కూడా??? (Video)

పైలెట్ల లోపమా? కుట్ర కోణమా? టేకాఫ్‌లో అవాంతరమా?

చెట్టును ఢీకొట్టి కూలిపోయిన ఎయిరిండియా ఫ్లైట్ (Video)

అహ్మదాబాద్ విమానాశ్రయంలో కూలిన ఎయిర్ ఇండియా విమానం: లోపల 242 మంది ప్రయాణికులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శేఖర్ కమ్ముల తో మరో సినిమా చేయనున్నాం : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు

Niharika: యంగ్ స్టర్స్ తో టైం స్పెండ్ చేస్తుంటా అందుకే హెల్ప్ అవుతుంది : అల్లు అరవింద్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

తర్వాతి కథనం
Show comments