Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్ పోటీలు.. 500 పరుగుల మార్క్.. ఇంగ్లండ్‌కే సొంతం.. కోహ్లీ

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (15:41 IST)
ప్రపంచ కప్ పోటీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అందరూ వూహించినట్లుగా వరల్డ్‌‌కప్‌‌లో అన్నీ హై స్కోరింగ్‌‌ మ్యాచ్‌‌లు ఉండకపోవచ్చని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కానీ వన్డేల్లో ఐదు వందల పరుగుల మార్కును ముందుగా అందుకునే సత్తా ఇంగ్లండ్‌‌కే ఉందని కోహ్లీ తెలిపాడు. 
 
గతేడాది ఆస్ట్రేలియా 481/6 రన్స్‌‌ చేసిన ఇంగ్లండ్‌‌ వన్డేల్లో టాప్‌‌ స్కోరు రికార్డును బద్దలు కొట్టింది. దాంతో, ఈ ఫార్మాట్‌‌లో 500 రన్స్‌‌ సాధ్యమేనా అన్న ప్రశ్నకు విరాట్‌‌ బదులిచ్చాడు. ఈ మేరకు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను చూస్తూ.. ఇది మీపైనే ఆధారపడి వుంటుందని చెప్పాడు. 500 రన్స్‌‌ను అందరికంటే ముందుగానే అందుకోవాలని ఆతృతగా ఉన్నట్టు కనిపిస్తున్నారని తెలిపారు.
 
ఇకపోతే.. ఇంగ్లండ్‌‌లో అడుగుపెట్టిన టీమిండియా అందుకోసం సన్నాహకం మొదలుపెట్టింది. బుధవారమే లండన్‌‌ చేరుకున్న కోహ్లీసేన క్షణం కూడా వృథా చేయకూడదని భావిస్తున్నట్టుంది. అందుకే విశ్రాంతి కూడా తీసుకోకుండా వెంటనే మైదానంలోకి వచ్చింది. గురువారం రెస్ట్‌‌ తీసుకునే వెలుసుబాటు ఉన్నా.. ఆటగాళ్లంతా తొలి ప్రాక్టీస్‌‌ సెషన్‌‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

తర్వాతి కథనం
Show comments