Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిప్రాయ బేధాలను వివాదాలుగా చూడకూడదు.. రవిశాస్త్రి

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (11:45 IST)
విరాట్ కోహ్లీ-రోహిత్ వివాదం మళ్లీ తెరమీదకు వచ్చింది. వరల్డ్ కప్ ముగియగానే విరాట్ కోహ్లీ, అనుష్కలను రోహిత్ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం సందేహాలకు ఊతమిచ్చింది. దీనిపై తాజాగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఓ విషయంలో భేదాభిప్రాయం ఉన్నంత మాత్రాన అది వివాదం అనుకుంటే ఎలా అంటూ ప్రశ్నించారు. 
 
ఓ జట్టులో 12మంది వుంటే ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం కలిగివుండే అవకాశం ఉందని.. అది అవసరం కూడా. అందరూ ఒకే అభిప్రాయం వెల్లడించాలని తాను కోరుకోనని.. ఓ అంశంపై చర్చ జరిగినప్పుడు జట్టులో ఎవరో ఒకరు సరికొత్త వ్యూహం వెల్లడిస్తే.. దాన్ని తప్పకుండా ప్రోత్సహిస్తామని చెప్పాడు. ఏది అత్యుత్తమమో దాన్ని ఖరారు చేస్తామని.. అంతేకాకుండా అభిప్రాయభేదాలను వివాదాలుగా చూడకూడదంటూ వివరణ ఇచ్చుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రో రైళ్లలోనే కాదు.. స్టేషన్‌లలో కూడా రద్దీనే రద్దీ

Student: రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో 25 ఏళ్ల విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

తర్వాతి కథనం
Show comments