Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిప్రాయ బేధాలను వివాదాలుగా చూడకూడదు.. రవిశాస్త్రి

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (11:45 IST)
విరాట్ కోహ్లీ-రోహిత్ వివాదం మళ్లీ తెరమీదకు వచ్చింది. వరల్డ్ కప్ ముగియగానే విరాట్ కోహ్లీ, అనుష్కలను రోహిత్ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం సందేహాలకు ఊతమిచ్చింది. దీనిపై తాజాగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఓ విషయంలో భేదాభిప్రాయం ఉన్నంత మాత్రాన అది వివాదం అనుకుంటే ఎలా అంటూ ప్రశ్నించారు. 
 
ఓ జట్టులో 12మంది వుంటే ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం కలిగివుండే అవకాశం ఉందని.. అది అవసరం కూడా. అందరూ ఒకే అభిప్రాయం వెల్లడించాలని తాను కోరుకోనని.. ఓ అంశంపై చర్చ జరిగినప్పుడు జట్టులో ఎవరో ఒకరు సరికొత్త వ్యూహం వెల్లడిస్తే.. దాన్ని తప్పకుండా ప్రోత్సహిస్తామని చెప్పాడు. ఏది అత్యుత్తమమో దాన్ని ఖరారు చేస్తామని.. అంతేకాకుండా అభిప్రాయభేదాలను వివాదాలుగా చూడకూడదంటూ వివరణ ఇచ్చుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Shukla: అంతరిక్షంలోకి శుభాన్షు శుక్లా.. 8 నిమిషాల తర్వాత భూమికి చేరిన ఫాల్కన్ 9 (video)

Clinic Owner: నర్సింగ్ విద్యార్థినిపై అపార్ట్‌మెంట్‌లో క్లినిక్ యజమాని అత్యాచారం

విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభం, భారతదేశంలో భారీ విస్తరణ ప్రకటన

హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన

శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: కాలేజీలో మహేష్ బాబుతో హాయ్-బై అనుకునేవాళ్లం.. కలిసి నటిస్తామని అనుకోలేదు.. త్రిష

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments