Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్గానిక్ పంటలు పండిస్తున్న ధోనీ.. దుబాయ్‌కి ఎగుమతి

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (15:57 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఫామ్ హౌజ్‌లో వ్యవసాయం చేస్తున్నారు. జార్ఖండ్‌లోని రాంచీలో ఉన్న ఆ ఫామ్ హౌజ్‌లో దాదాపు పది ఎకరాల్లో క్రికెటర్ ధోనీ పంటలు పండిస్తున్నారు. ఐతే తన ఫామ్‌ హౌజ్‌లో కాస్తున్న కూరగాయల్ని విదేశాల్లో అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాంజీ ఫార్మౌజ్ దాదాపు 43 ఎకరాలు ఉంటుంది. దాంట్లో పది ఎకరాల్లో ధోనీ ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు. 
 
క్యాబేజీ, టమాటోలు, స్ట్రాబెర్రీలు, బఠాణీలను ధోనీ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫామ్‌ హౌజ్‌లో పండుతున్న క్యాబేజీలు, టమాటోలకు.. రాంచీ లోకల్ మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. ఇక నుంచి తమ వ్యవసాయ ఉత్పత్తుల్ని.. అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్మేందుకు ధోనీ రెడీ అయ్యారు.
 
దుబాయ్ మార్కెట్‌లో ఆ కూరగాయల్ని అమ్మనున్నారు. రాంచీ నుంచి అరేబియా దేశాలకు ధోనీ పండిస్తున్న కూరగాయల్ని తరలించేందుకు జార్ఖండ్ వ్యవసాయశాఖ బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments