Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్గానిక్ పంటలు పండిస్తున్న ధోనీ.. దుబాయ్‌కి ఎగుమతి

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (15:57 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఫామ్ హౌజ్‌లో వ్యవసాయం చేస్తున్నారు. జార్ఖండ్‌లోని రాంచీలో ఉన్న ఆ ఫామ్ హౌజ్‌లో దాదాపు పది ఎకరాల్లో క్రికెటర్ ధోనీ పంటలు పండిస్తున్నారు. ఐతే తన ఫామ్‌ హౌజ్‌లో కాస్తున్న కూరగాయల్ని విదేశాల్లో అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాంజీ ఫార్మౌజ్ దాదాపు 43 ఎకరాలు ఉంటుంది. దాంట్లో పది ఎకరాల్లో ధోనీ ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు. 
 
క్యాబేజీ, టమాటోలు, స్ట్రాబెర్రీలు, బఠాణీలను ధోనీ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫామ్‌ హౌజ్‌లో పండుతున్న క్యాబేజీలు, టమాటోలకు.. రాంచీ లోకల్ మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. ఇక నుంచి తమ వ్యవసాయ ఉత్పత్తుల్ని.. అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్మేందుకు ధోనీ రెడీ అయ్యారు.
 
దుబాయ్ మార్కెట్‌లో ఆ కూరగాయల్ని అమ్మనున్నారు. రాంచీ నుంచి అరేబియా దేశాలకు ధోనీ పండిస్తున్న కూరగాయల్ని తరలించేందుకు జార్ఖండ్ వ్యవసాయశాఖ బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైన్ స్నాచింగ్ అలా నేర్చుకున్న వ్యక్తి అరెస్ట్- రూ.20లక్షల విలువైన బంగారం స్వాధీనం

మహిళా కౌన్సిలర్ కాళ్ల మీద పడ్డాడు... నడుముపై అసభ్యంగా చేయి వేశాడే? (video)

Pawan kalyan: సెప్టెంబర్ 5న అరకులో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

Amaravati: అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని- మంత్రి నారాయణ

గతుకుల రోడ్డుకి ఎంత ఫైన్ కడతారు?: ద్విచక్ర వాహనదారుడు డిమాండ్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

Anushka : అందుకే సినిమాలు తగ్గించా.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా : అనుష్క శెట్టి

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

తర్వాతి కథనం
Show comments