Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్గానిక్ పంటలు పండిస్తున్న ధోనీ.. దుబాయ్‌కి ఎగుమతి

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (15:57 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఫామ్ హౌజ్‌లో వ్యవసాయం చేస్తున్నారు. జార్ఖండ్‌లోని రాంచీలో ఉన్న ఆ ఫామ్ హౌజ్‌లో దాదాపు పది ఎకరాల్లో క్రికెటర్ ధోనీ పంటలు పండిస్తున్నారు. ఐతే తన ఫామ్‌ హౌజ్‌లో కాస్తున్న కూరగాయల్ని విదేశాల్లో అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాంజీ ఫార్మౌజ్ దాదాపు 43 ఎకరాలు ఉంటుంది. దాంట్లో పది ఎకరాల్లో ధోనీ ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు. 
 
క్యాబేజీ, టమాటోలు, స్ట్రాబెర్రీలు, బఠాణీలను ధోనీ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫామ్‌ హౌజ్‌లో పండుతున్న క్యాబేజీలు, టమాటోలకు.. రాంచీ లోకల్ మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. ఇక నుంచి తమ వ్యవసాయ ఉత్పత్తుల్ని.. అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్మేందుకు ధోనీ రెడీ అయ్యారు.
 
దుబాయ్ మార్కెట్‌లో ఆ కూరగాయల్ని అమ్మనున్నారు. రాంచీ నుంచి అరేబియా దేశాలకు ధోనీ పండిస్తున్న కూరగాయల్ని తరలించేందుకు జార్ఖండ్ వ్యవసాయశాఖ బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

తర్వాతి కథనం
Show comments