Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసోలేషన్: ఆ ఐదుగురు క్రికెటర్లకు కరోనా నెగటివ్..

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (13:53 IST)
మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్ళిన ఐదుగురు క్రికెటర్స్ భోజనం చేస్తుండగా.. పక్క టేబుల్‌పైన ఉన్న నవల్‌దీప్‌ సింగ్‌ అనే అభిమాని వీరి బిల్లు చెల్లించాడు. ఇందుకు గాను రిషబ్ పంత్‌.. నవల్‌దీప్‌ని హగ్ చేసుకున్నట్టు బీసీసీఐ గుర్తించడంతో ఐదుగురిని ఐసోలేషన్‌కు పంపారు. 
 
భారత వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌, నవ్‌దీప్‌ సైనీ, పృథ్వీ షా బయో సెక్యూరిటీ ప్రోటోకాల్‌ని ఉల్లంఘించడంతో వారిని ఐసొలేషన్‌కు పంపినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో... తాజాగా రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌, నవ్‌దీప్‌ సైనీ, పృథ్వీ షాలతో పాటు మిగతా ఇండియన్ క్రికెటర్స్‌, సిబ్బందికి ఆర్‌పీసీఆర్ కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికి నెగెటివ్ అని తేలింది. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments