Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ వన్డేలు కూడా ఆడడేమో : కోచ్ రవిశాస్త్రి

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (12:35 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై పలు రకాలైన ఊహాగానాలు వినొస్తున్నాయి. ఇప్పటికే టెస్టులకు గుడ్‌బై చెప్పిన ధోనీ... ట్వంటీ20, వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. అయితే, ట్వంటీ20, వన్డేలకు కూడా సరిగా ఆడటం లేదు. 
 
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ధోనీ వ్యవహారంపై స్పష్టత ఇచ్చేందుకు తాను స్వయంగా అతనితో మాట్లాడినట్టు చెప్పారు. అయితే, తమ మధ్య జరిగిన సంభాషణలను మీడియాతో పంచుకోలేనని చెప్పాడు. త్వరలోనే వన్డేలకు కూడా ధోనీ స్వస్తి చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. 
 
ఇకపోతే, వచ్చే ఐపీఎల్ సీజన్ ధోనీకి అత్యంత కీలకమన్నారు. ఈ టోర్నీలో రాణిస్తేనే ఆ తర్వాత జరిగే ఐసీసీ ట్వంటీ20 టోర్నీలో ఆడే అవకాశాలు ఉంటాయని చె్పాడు. అదేసమయంలో ఫిట్నెస్ విషయంలో ధోనీ ఎవరికీ తీసిపోరన్నారు. అందుకే అతన్ని కపిల్ దేవ్‌తో పోల్చినట్టు చెప్పాడు. అలాగనీ, ధోనీ జట్టుకు భారం కాబోడని శాస్త్రి తన మనసులోని మాటను వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

Snakes: ఆ చెట్టు నిండా పాములే.. కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

తర్వాతి కథనం
Show comments