Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోపంతో ఊగిపోయిన మిట్చెల్.. కృనాల్ బంతిపై అంపైర్లతో వాదన..

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (15:33 IST)
భారత్-కివీస్‌ల మధ్య శుక్రవారం జరిగిన టీ-20 మ్యాచ్‌లో ఆరంభం నుంచే కివీస్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో వరుసగా వికెట్లు కోల్పోయింది కివీస్. దీంతో ఒకింత అసహనానికి గురైన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్స్ అంపైర్‌తో వాగ్వివాదానికి దిగాడు. ఈ క్రమంలో 20 ఓవర్లలో కివీస్ 158 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. 
 
ముందుగా టాస్ గెలిచిన కివీస్.. తొలి ట్వంటీ-20 తరహాలో 200 పరుగుల పైచిలుకు సాధించేద్దామనే ఉత్సాహంతో బరిలోకి దిగింది. కానీ ఆరంభం నుంచే పరుగుల సాధనకు భారత బౌలర్లు అడ్డుపడ్డారు. ఇలా 15, 43, 45, 50 పరుగుల వద్ద వికెట్లు పతనం అయ్యాయి. 
 
కానీ ఆరో ఓవర్ వద్ద కృనాల్ పాండ్యా బంతికి ఎల్‌బీడబ్ల్యూ అయిన డ్యారీ మిట్టల్.. బాల్ ప్యాడ్‌కు తగిలేందుకు ముందు బ్యాటుకే తగిలిందని అంపైర్ వద్ద వాగ్వివాదానికి దిగాడు. థర్డ్ అంపైర్ కూడా అది అవుట్‌గా ప్రకటించినా కివీస్ కెప్టెన్, మిట్టల్ ఇద్దరూ అంపైర్ వద్ద వాదించడం మొదలెట్టారు. ఆపై కేన్ విలియమ్స్ కూడా ఎల్‌బీడబ్ల్యూతో పెవిలియన్ ముఖం పట్టాడు. తర్వాత గ్రామ్ 50 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 
 
అలాగే రాస్ టేలర్ కూడా విజయశంకర్ డైరక్ట్ హిట్ రనౌట్‌తో 42 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. చివరి ఓవర్‌కు బంతులేసిన ఖాలిద్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టడం కివీస్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల పతనానికి 158 పరుగులు సాధించింది. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments