Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోబాల్స్ వేస్తే కొత్త కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుంది.. ధోనీ

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (17:53 IST)
ఐపీఎల్ 16వ సీజన్‌ పోటీల్లో భాగంగా, సోమవారం రాత్రి లక్నో సూపర్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే జట్టు 12 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు సీఎస్కే కెప్టెన్ ధోనీ తన జట్టు బౌలర్లతో మాట్లాడుతూ, ఫాస్ట్ బౌలర్లు తమ బౌలింగ్‌ను మెరుగుపరుకోవాలని, పరిస్థితులను బేరీజు వేస్తూ బౌలింగ్ చేయాలంటూ సూచించారు. 
 
అదేసమయంలో నోబాల్స్, వైడ్ బాల్స్ వేయొద్దని ఒకవేళ వేస్తే కనుక కొత్త కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుందని హెచ్చరించారు. పైగా, ఇది తన రెండో హెచ్చరిక అని, ఆ తర్వాత తాను తప్పుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. అదేవిధంగా చిదంబరం స్టేడియం పిచ్‌పై కూడా ఆయన స్పందించారు. ఐదారు సంవత్సరాల తర్వాత ఈ పిచ్‌పై తొలిసారి ఆడుతున్నట్టు చెప్పారు. పిచ్ చాలా నెమ్మదిగా ఉందని భావిస్తున్నట్టు చెప్పారు. అయితే, ధోనీ చెప్పినట్టుగానే బౌలర్లు గత మ్యాచ్‍‌లో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రాణించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

తర్వాతి కథనం
Show comments