Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితురాలితో అలా నడుస్తూ వెళ్తుంటే.. క్రికెటర్‌ను కత్తులతో దాడి చేసి చంపేశారు..

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (14:05 IST)
స్నేహితురాలితో రోడ్డుపై నడిచి వెళ్ళిన క్రికెటర్ దారుణంగా హత్యకు గురయ్యాడు. ముంబైలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన రాకేష్.. ఓ క్రికెటర్. ఇతడు తన ప్రాంతానికి చెందిన క్రికెటర్లకు కోచ్‌గానూ సలహాలిస్తుండటం చేస్తుంటాడు. 
 
ఈ నేపథ్యంలో గురువారం స్నేహితురాలితో కలిసి బందప్ ప్రాంతానికి వెళ్తుండగా.. అతనిని అడ్డుకున్న ముగ్గురితో కూడిన బృందం రాకేశ్‌పై కత్తులతో దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన రాకేష్.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం మహారాష్ట్ర క్రికెట్ టీమ్‌లో ఉన్న రాకేశ్, రంజీ జట్టులో చోటు దక్కించుకునేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. గురువారం రాత్రి బందప్ ప్రాంతంలో అతనిపై దాడి జరిగింది. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని, దాడి చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments