Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్‌ ఆడుతుండగా యువకుడి మృతి.. పరుగు కోసం పరిగెత్తుతూ..?

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (20:47 IST)
క్రికెటర్లు మైదానంలో కుప్పకూలిపోతున్న ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మైదానంలో గాయపడి, గుండెపోటు రావడంతో మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా క్రికెట్‌ ఆడుతుండగా యువకుడు మృతిచెందిన ఘటన మేడిపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మృతుడి బంధువులు తెలిపిన కథనం ప్రకారం కోరుట్ల మండలం మోహన్‌రావు పేటకు చెందిన రజాక్ ‌(38) స్నేహితులతో కలిసి శుక్రవారం మేడిపల్లిలో క్రికెట్‌ ఆడేందుకు వెళ్లాడు. కాగా బ్యాటింగ్‌ చేస్తూ పరుగుకు పరిగెత్తుతుండగా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
 
జగిత్యాల ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు కోరుట్ల పట్టణంలో రెడిమెడ్‌ బట్టలదుకాణం నిర్వహిస్తుండేవాడు. అతడి మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్

Pawan: సింపుల్ టీ-షర్ట్, షార్ట్స్‌లో పవన్.. సెలూన్‌ ప్రారంభం.. వైకాపా ట్రోల్స్

నోరు ఉండి కూడా చెప్పరు... కిషన్ రెడ్డిపై రాజా సింగ్ విమర్శలు

TDP: ఇకపై ఎవరు పడితే వారు టీడీపీలో చేరలేరు.. దానికంటూ...?

హనీమూన్‌లో భర్త హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ ... ఏంటది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

తర్వాతి కథనం
Show comments