Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్‌ ఆడుతుండగా యువకుడి మృతి.. పరుగు కోసం పరిగెత్తుతూ..?

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (20:47 IST)
క్రికెటర్లు మైదానంలో కుప్పకూలిపోతున్న ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మైదానంలో గాయపడి, గుండెపోటు రావడంతో మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా క్రికెట్‌ ఆడుతుండగా యువకుడు మృతిచెందిన ఘటన మేడిపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మృతుడి బంధువులు తెలిపిన కథనం ప్రకారం కోరుట్ల మండలం మోహన్‌రావు పేటకు చెందిన రజాక్ ‌(38) స్నేహితులతో కలిసి శుక్రవారం మేడిపల్లిలో క్రికెట్‌ ఆడేందుకు వెళ్లాడు. కాగా బ్యాటింగ్‌ చేస్తూ పరుగుకు పరిగెత్తుతుండగా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
 
జగిత్యాల ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు కోరుట్ల పట్టణంలో రెడిమెడ్‌ బట్టలదుకాణం నిర్వహిస్తుండేవాడు. అతడి మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్ ... న్యాయాధికారం దుర్వినియోగం : సుప్రీంకోర్టు

గుజరాత్ రాష్ట్రంలో నలుగురు ఆల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్టు

మాజీ మంత్రి అనిల్ కుమార్ దూషణల పర్వం - పోలీసుల నోటీసు జారీ

బీటెక్ ఫస్టియర్ విద్యార్థితో మహిళా టెక్నీషియన్ ప్రేమాయణం

రష్యాలో కుప్పకూలిన విమానం... 49 మంది దుర్మరణం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూకేలో హరి హర వీరమల్లూ గ్రాండ్ సెలబ్రేషన్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments