Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండో-పాక్ మ్యాచ్ ఫీవర్ .. ఆస్పత్రుల్లో అడ్మిట్ అవుతున్న ఫ్యాన్స్?

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (11:04 IST)
Indo-Pak
వరల్డ్ కప్ సిరీస్‌లో భాగంగా వచ్చే 14వ తేదీ అహ్మదాబాద్ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. ఈ పోటీ కోసం జనం ఎగబడుతున్నారు. ఈ మ్యాచ్ కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ అహ్మదాబాద్ రానున్నారు. 
 
అయితే అహ్మదాబాద్ నగరంలో హోటల్ గదులు క్రికెట్ ఫ్యాన్స్ బుకింగ్‌తో హౌస్ ఫుల్ పోతున్నాయి. హోటల్ గది అద్దె సాధారణ ధర కంటే 15 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. 
 
అంతేగాకుండా... పోటీని చూసేందుకు ఆ మైదానాన్ని చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రుల్లో హెల్త్ చెకప్ కోసం చేరారట. క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం హెల్త్ చెకప్ పేరుతో చాలామంది వ్యక్తులు ఆసుపత్రులలో అడ్మిట్ చేసినట్లుగా వార్తలు వెలువడ్డాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

ఫోనులో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. పోలీసులకు భార్య ఫిర్యాదు.. కేసు నమోదు

ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు.. ఆ జిల్లాల్లో 50 బస్సులు

ప్రియురాలిని సూట్‌‍కేసులో దాచిపెట్టీ.... ప్రియుడి సాహసం (Video)

అయోధ్య గెస్ట్ హౌస్‌లో మహిళ స్నానం చేస్తుంటే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

తర్వాతి కథనం
Show comments