Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండో-పాక్ మ్యాచ్ ఫీవర్ .. ఆస్పత్రుల్లో అడ్మిట్ అవుతున్న ఫ్యాన్స్?

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (11:04 IST)
Indo-Pak
వరల్డ్ కప్ సిరీస్‌లో భాగంగా వచ్చే 14వ తేదీ అహ్మదాబాద్ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. ఈ పోటీ కోసం జనం ఎగబడుతున్నారు. ఈ మ్యాచ్ కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ అహ్మదాబాద్ రానున్నారు. 
 
అయితే అహ్మదాబాద్ నగరంలో హోటల్ గదులు క్రికెట్ ఫ్యాన్స్ బుకింగ్‌తో హౌస్ ఫుల్ పోతున్నాయి. హోటల్ గది అద్దె సాధారణ ధర కంటే 15 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. 
 
అంతేగాకుండా... పోటీని చూసేందుకు ఆ మైదానాన్ని చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రుల్లో హెల్త్ చెకప్ కోసం చేరారట. క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం హెల్త్ చెకప్ పేరుతో చాలామంది వ్యక్తులు ఆసుపత్రులలో అడ్మిట్ చేసినట్లుగా వార్తలు వెలువడ్డాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

తర్వాతి కథనం
Show comments