Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండ్-పాక్ మ్యాచ్‌కు భారీ ఏర్పాట్లు.. ప్రారంభానికి ముందు సంగీత కచ్చేరి

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (09:18 IST)
స్వదేశంలో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. భారత్ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లను ఆడి రెండింటిలో గెలుపొందింది. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీ శనివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ తలపడుతుంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేసింది. పైగా, మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రముఖ సంగీత నేపథ్య గాయకులతో మ్యూజికల్ కాన్సెర్ట్‌ను నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. దీంతో క్రికెట్ వర్గాలు ఈ మ్యాచ్ కోసం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. 
 
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు సుఖ్విందర్ సింగ్, శంకర్ మహదేవన్, అరిజత్ సింగ్ వంటి గాయకులతో సంగీత కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించింది. అక్టోబరు 14వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ సంగీత కచేరీ ఉంటుందని బీసీసీఐ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bihar : పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. పొదల్లో ఒకరి తర్వాత ఒకరు..?

Milla Magee: మిల్లా మాగీపై వేధింపులు.. క్షమాపణలు చెప్పిన కేటీఆర్.. ఓ ఆడపిల్ల తండ్రిగా ఇలాంటివి?

Covid: బెంగళూరులో తొలి కోవిడ్ మరణం నమోదు.. యాక్టివ్‌గా 38 కేసులు

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి.. మరొకరి పరిస్థితి విషమం

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

తర్వాతి కథనం
Show comments