Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండ్-పాక్ మ్యాచ్‌కు భారీ ఏర్పాట్లు.. ప్రారంభానికి ముందు సంగీత కచ్చేరి

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (09:18 IST)
స్వదేశంలో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. భారత్ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లను ఆడి రెండింటిలో గెలుపొందింది. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీ శనివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ తలపడుతుంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేసింది. పైగా, మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రముఖ సంగీత నేపథ్య గాయకులతో మ్యూజికల్ కాన్సెర్ట్‌ను నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. దీంతో క్రికెట్ వర్గాలు ఈ మ్యాచ్ కోసం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. 
 
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు సుఖ్విందర్ సింగ్, శంకర్ మహదేవన్, అరిజత్ సింగ్ వంటి గాయకులతో సంగీత కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించింది. అక్టోబరు 14వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ సంగీత కచేరీ ఉంటుందని బీసీసీఐ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

తర్వాతి కథనం
Show comments