Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ చీఫ్ గంగూలీ పెద్దన్నయ్య భార్యకు కరోనా

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (20:27 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఇంట కరోనా వైరస్ కలకలం చెలరేగింది. ఆయన పెద్దన్నయ్య భార్యకు ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అలాగే, ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
గంగూలీ పెద్దన్నయ్య స్నేహాశిష్ భార్య, ఆమె కుటుంబ సభ్యుల్లో గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ పరీక్షల్లో వైరస్ నిర్ధారణ అయినట్టు తేలింది. అలాగే, వారింట్లో పనిచేసే వ్యక్తికి కూడా సోకింది. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. 
 
ప్రస్తుతం వీరంతా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా గంగూలీ కుటుంబ సభ్యులే అయినప్పటికీ ఒకే ఇంట్లో ఉంటున్న వారు కాదని వైద్యాధికారులు తెలిపారు. వారి ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నట్టు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments