Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొలంబో వన్డే మ్యాచ్ : ఇండియా భారత్ టార్గెట్ 263 రన్స్

Webdunia
ఆదివారం, 18 జులై 2021 (20:02 IST)
కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంక జట్టుతో యంగ్ ఇండియా వన్డే క్రికెట్ సిరీస్‌ను ఆదివారం నుంచి ఆడుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ ఆదివారం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. 
 
ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకను భారత బౌలర్లు నిలువరించారు. షనాకా 39, అసలంక 38 పరుగులు చేశారు. చివర్లో కరుణరత్నె (43 నాటౌట్) ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో దీపక్ చాహర్, కుల్దీప్, చాహల్ రెండేసి వికెట్లు తీశారు. 
 
ఇకపోతే, తుది జట్టులో చోటు దక్కించుకున్న పాండ్యా బ్రదర్స్ చెరో వికెట్ పడగొట్టారు. కృనాల్ పాండ్యా 10 ఓవర్లలో కేవలం 26 పరుగులే ఇచ్చాడు. కాగా భువనేశ్వర్ కుమార్ ధారాళంగా పరుగులు ఇవ్వడంతో పాటు ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. దీంతో భారత్ 263 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకిదిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

తర్వాతి కథనం
Show comments