Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ : ఇంగ్లండ్‌ను కట్టడి చేసిన సఫారీలు - టార్గెట్ ఎంతంటే?

ఠాగూర్
శనివారం, 1 మార్చి 2025 (19:47 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, శనివారం గ్రూపు - బి జట్లు అయిన సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య నామమాత్రపు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు కేవలం 179 పరుగులకే కుప్పకూలింది. కరాచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 
 
అయితే, సఫారీ బౌలర్ల ధాటికి ఆ జట్టు 38.2 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో సీనియర్ ఆటగాడు జో రూట్ చేసిన 37 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. చివర్లో జోఫ్రా అర్చర్ 25 పరుగులు చేయడంతో ఇంగ్లండ్‌కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. 
 
ఓపెనర్ బెక్ డకెట్ 24, కెప్టెన్ జోస్ బట్లర్ 21, హ్యారీ బ్రూక్ 19 చొప్పున పరుగులు చేశారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (0), వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జెమీ స్మిత్ డకౌట్ కాగా, సఫారీ బౌలర్లలో మార్కో యన్సెస్ 3, వియాన్ ముల్దర్ 3, కేశవ్ మహరాజ్ 2, లుంగి ఎంగిడి 1, రబాడా 1 చొప్పున పరుగులు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

గూఢచర్యానికి పాల్పడిన రాజస్థాన్ మాజీ మంత్రి పీఏ - అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

Yash: యాష్ vs రణబీర్: రామాయణంలో భారీ యాక్షన్ మొదలైంది

తర్వాతి కథనం
Show comments