Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి, ఆలు వస్తూ పోతూ వుంటే.. ఇండో-పాక్ మ్యాచ్‌లు ఎందుకు జరగకూడదు..?

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (18:01 IST)
ఇండో-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించాలని పాకిస్తాన్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తెలిపాడు. దాయాది దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు ఆపేయడం సరికాదని, అన్ని ఆటల్లో లేనిది క్రికెట్‌లో ఎందుకు వుండాలని ప్రశ్నించాడు. ఉల్లిపాయలు, ఆలు గడ్డలు ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్న తరుణంలో క్రికెట్ మాత్రం ఎందుకు ఆడకూడదని ప్రశ్నించారు. 
 
అయితే తాను ఎవరినీ తప్పుపట్టడం లేదని, ఇరు దేశాల మధ్య మ్యాచ్‌లు జరగడం క్రికెట్‌కు మంచిదని వ్యాఖ్యానించారు. భారత క్రికెటర్లు పాకిస్థాన్‌కు, పాక్ క్రికెటర్లు భారత్‌కు వచ్చే పరిస్థితి లేకపోయినా విదేశాల్లో తటస్థ వేదికలపై మ్యాచ్‌లు నిర్వహించవచ్చు కదా అని అక్తర్ ప్రశ్నించారు. 
 
త్వరలోనే ఇండియా-పాక్ మ్యాచ్‌లు జరుగుతాయని ఆశిస్తున్నానని తెలిపారు. ఇటీవలే వెటరన్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, షాషిద్ అఫ్రీదీ కూడా ఇలాంటి అభిప్రాయమే వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ- రష్యా బంపర్ ఆఫర్.. ఏంటది?

Travel Bag: 2 నెలల గర్భవతిని హత్య చేశాడు.. ట్రావెల్‌ బ్యాగ్‌లో కుక్కి పారేశాడు..

Man Mums, ఒక్కసారి వాటేసుకుంటే రూ. 600 చెల్లిస్తున్న యువతులు, ఎందుకిలా?

AP ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Drunk man: తాగిన మత్తులో పక్కింటి మహిళను భార్యగా భావించి ఏం చేశాడంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

తర్వాతి కథనం
Show comments