టీ20 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు.. ఒక్కటంటే ఒక్క సిక్స్‌ కూడా కొట్టలేదు..

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (09:34 IST)
క్రికెట్ ప్రపంచంలో పొట్టి ఫార్మెట్ టీ20 క్రికెట్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతాకాదు. బౌలర్ సంధించే ప్రతి బంతిని సిక్సర్ లేదా బౌండరీకి తరలించేందుకు బ్యాటర్లు తమ సర్వశక్తులను ఒడ్డుతారు. అలాంటి పొట్టి క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు సిక్సర్ల వర్షం కురిసింది. కానీ, ఆదివారం లక్నో వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టీ 20లో మాత్రం ఒక్కటంటే ఒక్క సిక్స్‌ కూడా నమోదు కాకపోవడం గమనార్హం. 
 
ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 99 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత 100 పరుగుల టార్గెట్‌ను చేరుకునేందుకు భారత్ అష్టకష్టాలు పడింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో మరో బంతి మిగిలివుండగా, భారత్ గెలుపును సొంతం చేసుకుంది. 
 
అయితే, ఈ మ్యాచ్‌లో ఒక్కటంటే ఒక్క సిక్స్‌కూడా నమోదు కాలేదు. ఫలితంగా భారత గడ్డపై ఒక్క సిక్సర్ కూడా నమోదు కానీ మ్యాచ్‌గా సరికొత్త రికార్డు నమోదైంది. ఫోర్లు మాత్రం 14 నమోదయ్యాయి. వీటిలో కివీస్ జట్టు ఆరు కొట్టగా, భారత్ ఆటగాళ్లు ఎనిమిది ఫోర్లు కొట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments