Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగారుల వెన్నువిరిచిన భారత బౌలర్లు... ఢిల్లీ టెస్టులో 263 ఆలౌట్

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (17:28 IST)
గవాస్కర్ - బోర్డర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఢిల్లీ వేదికగా శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, జడేజాలు పోటీపడి వికెట్లు పడగొట్టారు. దీంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు పెవిలియన్‌కు వరుసగా క్యూకట్టారు. 
 
తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ కమిన్స్ సేను జట్టు స్కోరు 50 పరుగుల వద్ద ఉండగా తొలి దెబ్బ తగిలింది. 15 పరుగులు చేసిన ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను షమీ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత 91 పరుగుల వద్ద మార్నస్ లబుషేన్‌ (18), స్టీవ్ స్మిత్ డకౌట్ రూపంలో ఔట్ చేశారు. 
 
ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు వరుసగా వికెట్లు కోల్పోసాగింది. అయితే, హ్యాండ్స్‌కోంబ్ చివరి బంతి వరకు నిలిచి 72 పరుగులు చేశాడు. ఆసీస్ కెప్టెన్ కూడా 33 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో షమీకి 4 వికెట్లు, అశ్విన్‌, జడేజాకు చెరో మూడు వికెట్లు చొప్పున తీశారు. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

తర్వాతి కథనం
Show comments