Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగారుల వెన్నువిరిచిన భారత బౌలర్లు... ఢిల్లీ టెస్టులో 263 ఆలౌట్

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (17:28 IST)
గవాస్కర్ - బోర్డర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఢిల్లీ వేదికగా శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, జడేజాలు పోటీపడి వికెట్లు పడగొట్టారు. దీంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు పెవిలియన్‌కు వరుసగా క్యూకట్టారు. 
 
తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ కమిన్స్ సేను జట్టు స్కోరు 50 పరుగుల వద్ద ఉండగా తొలి దెబ్బ తగిలింది. 15 పరుగులు చేసిన ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను షమీ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత 91 పరుగుల వద్ద మార్నస్ లబుషేన్‌ (18), స్టీవ్ స్మిత్ డకౌట్ రూపంలో ఔట్ చేశారు. 
 
ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు వరుసగా వికెట్లు కోల్పోసాగింది. అయితే, హ్యాండ్స్‌కోంబ్ చివరి బంతి వరకు నిలిచి 72 పరుగులు చేశాడు. ఆసీస్ కెప్టెన్ కూడా 33 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో షమీకి 4 వికెట్లు, అశ్విన్‌, జడేజాకు చెరో మూడు వికెట్లు చొప్పున తీశారు. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

Volunteers: వాలంటీర్లను హెచ్చరించాం.. వారివల్లే ఓడిపోయాం... గుడివాడ అమర్‌నాథ్

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

తర్వాతి కథనం
Show comments