Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమ్మర్‌లో బిగ్ ట్రీట్.. ఆస్ట్రేలియాతో టీమిండియా గవాస్కర్ ట్రోఫీ

సెల్వి
సోమవారం, 25 మార్చి 2024 (10:09 IST)
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఐదు టెస్టుల సిరీస్‌గా ఆడనున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఇందుకు ఓకే చెప్పేయడంతో వచ్చే వేసవిలో భారత్- ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగనుంది. 
 
1991-92 తర్వాత తొలిసారిగా ఈ వేసవిలో ఆస్ట్రేలియా, భారత్ ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ సందర్భంగా బీసీసీఐ సెక్రటరీ, జే షా మాట్లాడుతూ, ఈ సిరీస్‌ను తాము అత్యంత గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు.   
ఇకపోతే.. ఇరు జట్ల మధ్య జరిగిన గత నాలుగు టెస్టుల సిరీస్‌లో, భారత్ ప్రతిసారీ విజయం సాధిస్తూ మరింత ఆధిపత్యం చెలాయించింది. 2018-19, 2020-21 వరుసగా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్‌ను గెలిచింది. ఇక 2018-19లో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా భారత్ నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో బిస్ట్రోలో డ్రగ్ పార్టీ జరిగిందా?

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

తర్వాతి కథనం
Show comments