Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమ్మర్‌లో బిగ్ ట్రీట్.. ఆస్ట్రేలియాతో టీమిండియా గవాస్కర్ ట్రోఫీ

సెల్వి
సోమవారం, 25 మార్చి 2024 (10:09 IST)
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఐదు టెస్టుల సిరీస్‌గా ఆడనున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఇందుకు ఓకే చెప్పేయడంతో వచ్చే వేసవిలో భారత్- ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగనుంది. 
 
1991-92 తర్వాత తొలిసారిగా ఈ వేసవిలో ఆస్ట్రేలియా, భారత్ ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ సందర్భంగా బీసీసీఐ సెక్రటరీ, జే షా మాట్లాడుతూ, ఈ సిరీస్‌ను తాము అత్యంత గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు.   
ఇకపోతే.. ఇరు జట్ల మధ్య జరిగిన గత నాలుగు టెస్టుల సిరీస్‌లో, భారత్ ప్రతిసారీ విజయం సాధిస్తూ మరింత ఆధిపత్యం చెలాయించింది. 2018-19, 2020-21 వరుసగా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్‌ను గెలిచింది. ఇక 2018-19లో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా భారత్ నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రలోని 115 చెంచు గిరిజన కుటుంబాలకు సాధికారత: హ్యుందాయ్ ఐయోనిక్ ఫారెస్ట్ ఆగ్రోఫారెస్ట్రీ కార్యక్రమం

ఆ ముగ్గురు ఉగ్రవాదులను పాకిస్తాన్ అప్పగిస్తే కాశ్మీరీ ఉగ్రవాదం కనుమరుగవుతుందా?

Karnataka: ఉడిపికి గుంటూరు వాసులు.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Rachakonda: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం.. ఓ మహిళతో పాటు విటుడి అరెస్ట్

పాకిస్థాన్ పనిబట్టిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించనున్న జో శర్మ థ్రిల్లర్ మూవీ M4M

అలసట వల్లే విశాల్‌ స్పృహతప్పి కిందపడిపోయారు : వీఎఫ్ఎఫ్ స్పష్టీకరణ (Video

ఫ్రై డే మూవీలో అమ్మ పాటను ప్రశంసించిన మినిస్టర్ వంగలపూడి అనిత

తర్వాతి కథనం
Show comments