Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bengal : బెంగాల్ మహిళా క్రికెట్ జట్టు కొత్త మైలురాయి..

సెల్వి
మంగళవారం, 24 డిశెంబరు 2024 (11:40 IST)
Bengal
బెంగాల్ మహిళా క్రికెట్ జట్టు కొత్త మైలురాయిని సాధించింది. మహిళల దేశవాళీ క్రికెట్‌ వన్డే ఫార్మాట్‌లో రికార్డులు బద్దలు కొట్టింది. సోమవారం, రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరుగుతున్న "సీనియర్ ఉమెన్స్ ట్రోఫీ 2024"లో హర్యానాపై బెంగాల్ జట్టు 390 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.
 
"ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్"గా ఎంపికైన తను శ్రీ, 20 బౌండరీలతో సహా కేవలం 83 బంతుల్లో 113 పరుగులు చేయడం ద్వారా ఈ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించింది. బెంగాల్ ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. తద్వారా ఈ టోర్నీ సెమీఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. 
 
గతంలో, భారతదేశంలో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్ రికార్డు రైల్వేస్ జట్టు పేరిట ఉంది. ప్రపంచ స్థాయిలో, 2019లో న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్‌లో కాంటర్‌బరీపై 309 పరుగుల ఛేదనలో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ ఉమెన్ నెలకొల్పిన రికార్డును బెంగాల్ జట్టు అధిగమించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

తర్వాతి కథనం
Show comments