Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల ప్రపంచ కప్ నిర్వహణ కోసం బీసీసీఐ బిడ్డింగ్?

Webdunia
బుధవారం, 27 జులై 2022 (18:25 IST)
వచ్చే 2025లో 50 ఓవర్ల పరిమిత మహిళా ప్రపంచ కప్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీలను నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బిడ్డింగ్ వేయాలని భావిస్తుంది. వరల్డ్ కప్ హోస్టింగ్ హక్కుల కోసం బిడ్డింగ్ వేయాలని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అదేసమయంలో ఈ హక్కులను బీసీసీఐ సొంతం చేసుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. 
 
గత 2013లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్, 2016 టీ20 ప్రపంచకప్ భారత్‌లోనే జరిగిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌‌లోని బర్మింగ్‌హామ్‌లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) త్వరలో వార్షిక మీటింగ్ జరగనుంది. 
 
ఈ సమావేశంలోనే 2025 మహిళల ప్రపంచకప్‌తోపాటు 2024, 2026 టీ20 ప్రపంచకప్ కోసం కూడా బిడ్లను స్వీకరిస్తుందని సమాచారం. గత ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఐదో స్థానంలో నిలిచింది. అంతకుముందు 2013లో స్వదేశంలో జరిగిన టోర్నీలో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రుషికొండ ప్యాలెస్‌‌ను నాకు అమ్మేయండి లేదా లీజుకు ఇవ్వండి?

బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో రైలు పట్టాల పక్కనే యువతిపై అత్యాచారం చేసి హత్య

బీజేపీలోకి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి.. లాబీయింగ్ జరుగుతుందా?

తిరుమల క్యూలైన్లలో అన్నప్రసాదం.. లడ్డూ నాణ్యతపై కూడా దృష్టి

శపథాలు చేసి మరీ సగర్వంగా సభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు - పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

పద్మవ్యూహంలో చక్రధారి ఎలా ఉందంటే.. రివ్యూ

శ్రీలీల తగ్గలేదు.. చేతిలో మూడు సినిమాలతో రెడీగా వుంది..

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ రాబోతుంది

పొట్టేల్ మూవీ నుంచి కాల భైరవ పాడిన బుజ్జి మేక సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments