Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ20 టోర్నీలో సెమీస్‌కు చేరడం గగనమే : రోజర్ బిన్నీ

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (15:40 IST)
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ మెగా టోర్నీలో పాకిస్తాన్ జట్టు సెమీస్‌కు చేరడం కష్టసాధ్యమని బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ జోస్యం చెప్పారు. పాకిస్థాన్ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో, రెండో మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఓటమిపాలైంది. దీంతో పాక్ జట్టుపై సొంత గడ్డ నుంచే తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు వరుస ఓటముల నేపథ్యంలో టోర్నీలో సెమీస్ రేసులో నిలవడం కష్టమన్నారు. ఒకవేళ వరుస మ్యాచ్‌లలో పాకిస్థాన్ జట్టు విజయం సాధించి సెమీస్‌కు చేరితే సంతోషపడేవాళ్ళలో మొదటి వ్యక్తిని నేనుగానే ఉంటాను అని చెప్పారు. అయితే, క్రికెట్ అంటేనే ఫన్నీ గేమ్. మీకు తెలియని కాదు.. అది ఎప్పటికైనా, ఎలాగైనా జరగొచ్చు అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైద‌రాబాద్‌లో నేష‌న‌ల్ హెచ్ఆర్‌డీ నెట్‌వ‌ర్క్ అత్యాధునిక కార్యాల‌యం

ఆ ఐదు పులులు ఎందుకు చనిపోయాయంటే...

ఎయిరిండియా విమాన ప్రమాదం - దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీకి భద్రత

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Pawan: పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ట్రైలర్ కు డేట్ ఫిక్స్

అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి : హీరో శివాజీ

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

తర్వాతి కథనం
Show comments