Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాకు స్ట్రిక్ట్ వార్నింగ్.. నచ్చకపోతే ఆడకండి..

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (21:36 IST)
టీమిండియాకు క్వీన్స్‌ట్యాండ్ షాడో హెల్త్ మినిస్టర్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించ కూడదని తేల్చి చెప్పారు. టీమిండియా ఆటగాళ్లు కరోనా నియమాలను పాటించాలని హెచ్చరించారు. నచ్చకపోతే అక్కడకు వచ్చి ఆడకండి.. అంతేకానీ కరోనా నిబంధనలను మాత్రం సులభం చేసేది లేదని తేల్చి చెప్పారు. ఆమె మాట్లాడుతున్న ఓ వీడియోను స్వయంగా ట్విట్టర్‌లో షేర్ చేశారు. 
 
ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ సిడ్నీలో జనవరి 7వ తేదీ నుంచి జరుగుతుంది. నాలుగో టెస్ట్ మ్యాచ్ క్వీన్స్‌ల్యాండ్‌ రాజధాని బ్రిస్బేన్‌లో జరగాల్సి ఉంది. అయితే ఉన్నట్లుండి సిడ్నీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం న్యూ సౌత్ వేల్స్‌తో సరిహద్దులను మూసివేసింది. అయితే క్వీన్స్‌ట్యాండ్ షాడో హెల్త్ మినిస్టర్ వ్యాఖ్యల‌పై బీసీసీఐ చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments