Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్గానిక్ పంటలు పండిస్తున్న ధోనీ.. దుబాయ్‌కి ఎగుమతి

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (15:57 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఫామ్ హౌజ్‌లో వ్యవసాయం చేస్తున్నారు. జార్ఖండ్‌లోని రాంచీలో ఉన్న ఆ ఫామ్ హౌజ్‌లో దాదాపు పది ఎకరాల్లో క్రికెటర్ ధోనీ పంటలు పండిస్తున్నారు. ఐతే తన ఫామ్‌ హౌజ్‌లో కాస్తున్న కూరగాయల్ని విదేశాల్లో అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాంజీ ఫార్మౌజ్ దాదాపు 43 ఎకరాలు ఉంటుంది. దాంట్లో పది ఎకరాల్లో ధోనీ ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు. 
 
క్యాబేజీ, టమాటోలు, స్ట్రాబెర్రీలు, బఠాణీలను ధోనీ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫామ్‌ హౌజ్‌లో పండుతున్న క్యాబేజీలు, టమాటోలకు.. రాంచీ లోకల్ మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. ఇక నుంచి తమ వ్యవసాయ ఉత్పత్తుల్ని.. అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్మేందుకు ధోనీ రెడీ అయ్యారు.
 
దుబాయ్ మార్కెట్‌లో ఆ కూరగాయల్ని అమ్మనున్నారు. రాంచీ నుంచి అరేబియా దేశాలకు ధోనీ పండిస్తున్న కూరగాయల్ని తరలించేందుకు జార్ఖండ్ వ్యవసాయశాఖ బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

తర్వాతి కథనం
Show comments