Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెటర్ల కోసం చార్టెడ్ ఫ్లైట్.. ఖర్చు రూ.3.50 కోట్లు

Webdunia
గురువారం, 21 జులై 2022 (10:39 IST)
భారత క్రికెట్ జట్టు ఇపుడు ఇంగ్లండ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత వెస్టిండీస్‌కు బయలుదేరి వెళతారు. ఆ దేశ జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లలో టీమిండియా తలపడుతుంది. అయితే, ఇంగ్లండ్ నుంచి విండీస్‌కు వెళ్లేందుకు భారత క్రికెటర్ల కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆఫ్ ఇండియా (బీసీసీఐ) ఒక చార్టెడ్ ఫ్లైట్‌ను బుక్ చేసింది. ఇందుకోసం రూ.3.50 కోట్లను వెచ్చించనుంది.
 
ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగే చివరి వన్డే తర్వాత భారత క్రికెట్ జట్టు అక్కడ నుంచి వెస్టిండీస్‌కు బయలుదేరి వెళుతుంది. ఇందుకోసం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం లేకపోలేదు.
 
ఒకవైపు ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకుందన్న భయంతో పాటు మరోవైపు, క్రికెటర్లు, వారి భార్యాపిల్లలు, సహాయక సిబ్బంది ఉన్నారు. వీరందరినీ వేర్వేరు విమానాల్లో కరేబియన్ దీవులకు తరలించాలంటే తలకుమించిన పని. పైగా, అతి తక్కువ సమయంలో విమాన టిక్కెట్లు కొనుగోలు చేయడం సాధ్యం కాదు. అందుకే బీసీసీఐ ఈ తరహా నిర్ణయాన్ని తీసుకుని ఏకంగా చార్టెడ్ ఫ్లైట్‌ను బుక్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments