Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్-వర్షంతో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు.. ఒక్క బంతి కూడా ఆడలేదు..

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2023 (22:05 IST)
India_Pakistan
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. వర్షం కారణంగా భారత్‌పై పాకిస్థాన్ లక్ష్యచేధనకు ఆలస్యం అయ్యింది. మైదానం కప్పబడి ఉండటంతో మ్యాచ్ ఓవర్లు కోల్పోయే అవకాశం ఉంది. పాకిస్తాన్ నుండి 20-ఓవర్ల లక్ష్యాన్ని చేధించేందుకు కట్-ఆఫ్ సమయం 10:27గా నిర్ణయించారు. అంతకుముందు భారత్ 266 పరుగులకు ఆలౌటైంది. 
 
హార్దిక్ పాండ్యా (87), ఇషాన్ కిషన్ (82) అర్ధసెంచరీలు చేసినప్పటికీ షాహీన్ అఫ్రిది నాలుగు వికెట్లతో భారత జట్టును ఆదుకున్నాడు. భారత్ ఒక దశలో 4 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. అయితే హార్దిక్, కిషన్ మధ్య 138 పరుగుల భాగస్వామ్యం జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును నమోదు చేసింది. 
India_Pakistan
 
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ రోహిత్ తర్వాత నసీమ్ షా, హరీస్ రౌఫ్ తలో మూడు వికెట్లు తీశారు. అలాగే పాక్ బౌలర్ల షహీన్ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఒక్క బంతి ఆడకుండా పాకిస్థాన్ వెనుదిరగాల్సి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వారం కిందటే ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు, భర్తను వదిలేసి అతణ్ణి పెళ్లాడింది

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

తర్వాతి కథనం
Show comments