Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్‌.. టీమ్‌ఇండియా జట్టు ఇదే!

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (14:28 IST)
త్వరలో ఆసియా కప్ క్రికెట్ టోర్నీ జరుగనుంది. ఇందుకోసం 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. గాయాల నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లకు మళ్లీ స్థానం దక్కింది. హైదరాబాద్ నగరానికి చెందిన తిలక్ వర్మ స్థానాన్ని దక్కించుకున్నాడు. కాగా, ఈ టోర్నీ ఈ నెల30వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగనుంది. పాకిస్థాన్, శ్రీలంక వేదికల్లో ఈ టోర్నీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్థాన్ నేపాల్ జట్ల మధ్య ముల్తాన్ వేదికగా జరుగుతుంది. ఇక పాకిస్థాన్ భారత్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు శ్రీలంకలోని పల్లెకెలె ఆతిథ్యమివ్వనుంది. 
 
ఈ టోర్నీ కోసం ప్రకటించిన భారత జట్టు వివరాలను పరిశీలిస్తే, రోహిత్‌ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్‌ కిషన్‌, కేఎల్ రాహుల్, ఇషాన్‌ కిషన్, హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్, బుమ్రా, షమీ, సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ, సంజూ శాంసన్‌ (స్టాండ్‌బై).  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూలై 22 నుంచి బడ్జెట్ సమావేశాలు... 23న బడ్జెట్ దాఖలు

బడలిక కారణంగా సరిగ్గా చర్చించలేక పోయా : జో బైడెన్

కేసీఆర్ మరో ఎమ్మెల్యే షాక్ : కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే

నిమ్స్ ఆస్పత్రి అనెస్తీషియా వైద్యుడి ఆత్మహత్య!!

నీట్ యూజీలో తప్పులు జరిగిన మాట వాస్తవమే.. కానీ రద్దు చేయొద్దు : ఎన్.టి.ఏ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లావణ్యతో సహజీవనం చేసిన మాట వాస్తమే.. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వలేదు : హీరో రాజ్ తరుణ్

కల్కి చిత్రంపై విమర్శలకు నాగ్ అశ్విన్ మైండ్ బ్లోయింగ్ స్టేట్ మెంట్ !

శనివారాల్లో వైలెంట్ గా వుండే సూర్య కథే సరిపోదా శనివారం !

క‌మ‌ల్ హాస‌న్‌, శంకర్ ల భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈసారి హైద‌రాబాద్‌లో

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

తర్వాతి కథనం
Show comments