200వ వన్డేకు కెప్టెన్‌గా వ్యవహరించాలని రాసిపెట్టివుంది: ధోనీ

భారత్‌కు ప్రపంచ కప్ సాధించి పెట్టిన కెప్టెన్లలో ఒకడైన టీమిండియా మాజీ సారథి ధోనీ మళ్లీ జట్టు కెప్టెన్‌గా పగ్గాలు స్వీకరించనున్నాడు. ఆసియా కప్‌లో భాగంగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్ నుంచి కెప్టెన్

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (18:10 IST)
భారత్‌కు ప్రపంచ కప్ సాధించి పెట్టిన కెప్టెన్లలో ఒకడైన టీమిండియా మాజీ సారథి ధోనీ మళ్లీ జట్టు కెప్టెన్‌గా పగ్గాలు స్వీకరించనున్నాడు. ఆసియా కప్‌లో భాగంగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి కల్పించడంతో.. ధోనీ మరోసారి నాయకత్వ బాధ్యతలను స్వీకరించాడు. తద్వారా 200ల వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనతను సాధించాడు. 
 
ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ.. 200వ వన్డేకు కెప్టెన్‌గా వ్యవహరించాలని రాసిపెట్టినట్టు ఉందని.. అంతా విధిరాత అంటూ తెలిపాడు. మరోవైపు టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. టీమిండియా జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ బౌలర్లు భువనేశ్వర్, బుమ్రా, చాహల్ లకు విశ్రాంతిని కల్పించారు. ఆప్ఘనిస్థాన్ జట్టులో రెండు మార్పులు జరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఏఎస్ శ్రీలక్ష్మిపై అక్రమాస్తుల కేసును కొట్టేయొద్దు

ఓ ఇంటర్వ్యూ పాత పగను రగిల్చింది... మాజీ నక్సలైట్‌ను హత్య

పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ.. పాక్ పౌరులకు వీసాలు నిలిపివేత

అస్సాంలో బహు భార్యత్వంపై నిషేధం... అతిక్రమిస్తే పదేళ్ల జైలు

హైదరాబాద్ మెట్రోకు ఏడు వసంతాలు.. 80 కోట్ల మంది ప్రయాణం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

తర్వాతి కథనం
Show comments