సచిన్ తర్వాత ధోనీనే.. 504 మ్యాచ్‌లతో క్రికెట్ దేవుడి సరసన..

టీమిండియా మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్‌లో మరో మైలురాయికి చేరువయ్యాడు. అన్నీ ఫార్మాట్లలో కలిపి అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన మూడో భారతీయ క్రికెటర్‌గా ధోనీ రికార్డు సాధించాడు. ప్రస్తుతం

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (14:17 IST)
టీమిండియా మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్‌లో మరో మైలురాయికి చేరువయ్యాడు. అన్నీ ఫార్మాట్లలో కలిపి అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన మూడో భారతీయ క్రికెటర్‌గా ధోనీ రికార్డు సాధించాడు. ప్రస్తుతం దుబాయిలో జరుగుతున్న ఆసియాకప్‌లో భాగంగా సూపర్ 4లో మంగళవారం ఆప్ఘన్‌తో జరిగే వన్డే మ్యాచ్.. ధోనీ కెరీర్‌లో 504వది కావడం విశేషం. 
 
తద్వారా సచిన్ తర్వాత ధోనీ నిలిచాడు. ఇక అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన భారత క్రికెటర్ల జాబితాలో క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్ 664 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా, మిస్టర్ డిపెండబుల్ రాహుల్‌ ద్రావిడ్‌ (504) మ్యాచులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ధోనీ ఇవాల్టి మ్యాచ్ ద్వారా సచిన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. 
 
ఇకపోతే ఆసియా కప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్‌తో ద్రావిడ్‌ను అధిగమిస్తాడు. కాగా ఇప్పటి వరకు ధోనీ మొత్తం 90 టెస్టులు, 325 వన్డేలు, 93 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు పెన్నా బ్యారేజ్ పైన డబుల్ మర్డర్, కాలువలో మృతదేహాలు

YCP Digital Book: వైకాపా డిజిటల్ బుక్.. జగన్‌కు తలనొప్పి

స్నేహితుడి గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

టిక్కెట్ లేకుండా రైలెక్కి ... టీసీపైనే ఎదురుదాడి చేసిన మహిళ (వీడియో)

పుట్టినరోజు శుభాకాంక్షలు నా ప్రియమైన శ్రీనికా.. పాడి కౌశిక్ రెడ్డి స్పెషల్ వీడియో (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: మాస్ జాతర లో ఆర్‌పిఎఫ్ పాత్ర గురించి రవితేజ ఏమన్నాడో తెలుసా!

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు కోసం సర్ ప్రైజ్ ఇవ్వనున్న అనిల్ రావిపూడి

Priyadarshi: యువత అల్లరి, రహస్యాన్ని సమాన స్థాయిలో మిళితం చేసే మిత్ర మండలి ట్రైలర్

Yash: కేజీఎఫ్ చాప్టర్-2తో టాక్సిక్ పోటీపడలేదు.. యష్ వల్లే అంతా జరిగింది: కేఆర్కే

మా కుమార్తె ముఖాన్ని అందుకే చూపించడం లేదు : ఉపాసన

తర్వాతి కథనం
Show comments