Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతి.. టీమిండియాను తక్కువ అంచనా వేయలేం..

సెప్టెంబర్ 15వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. ఇప్పటికే ఇంగ్లండ్‌ చేతిలో సిరీస్ ఓడిపోయిన టీమిండియా ఆసియా కప్‌లో ఏమేరకు ఆడుతుందోనని క్రికెట్ ఫ్యాన్స్ మధ్య అంచనాలున్నాయి.

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (17:15 IST)
సెప్టెంబర్ 15వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. ఇప్పటికే ఇంగ్లండ్‌ చేతిలో సిరీస్ ఓడిపోయిన టీమిండియా ఆసియా కప్‌లో ఏమేరకు ఆడుతుందోనని క్రికెట్ ఫ్యాన్స్ మధ్య అంచనాలున్నాయి. 
 
అయితే విరావం లేకుండా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో బీసీసీఐ సెలెక్టర్లు కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. ఫలితంగా టీమిండియా జట్టు ధీటుగా ఆడుతుందా లేదా అనే అనుమానం ఏర్పడింది. కానీ కోహ్లీ లేకపోయినా సరే.. భారత జట్టును తక్కువగా అంచనా వేయలేమని పాకిస్థాన్ క్రికెటర్ ఫకార్ జమాన్ అంటున్నాడు. 
 
ఆసియా కప్‌లో పాల్గొనే టీమిండియా గురించి ఫకార్‌ జమాన్‌ మాట్లాడుతూ… ప్రపంచంలోని మేటి క్రికెట్ జట్లలో భారత జట్టు ఒకటన్నాడు. భారత జట్టులో కోహ్లీ లేకున్నా పెద్ద తేడా వుండదన్నాడు. కాబట్టి ఆసియా కప్‌ టోర్నీ ఆసక్తికరంగా సాగడం ఖాయమని జమాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 
 
పాకిస్థాన్ తరపున ఏ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడినా ఆటగాళ్లపై చాలా ఒత్తిడి ఉంటుంది. అదే భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే ఆ ఒత్తిడి ఇంకా ఎక్కువని జమాన్ గుర్తు చేశాడు. అలాంటి అనుభవం తనకు ఇప్పటికే ఎదురైందని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

తర్వాతి కథనం
Show comments