Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి భర్తను పరామర్శించిన అనుష్క శర్మ..

దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను పరామర్శించారు. సినిమా షూటింగ్‌లో బిజీగా వున్న అనుష్క శర్మ శ్రీదేవి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయింది. ఫిబ్రవరి 24న దుబాయ్‌ హోటల్‌లో శ్రీదేవి మృతి చెందిన సంగతి తెలి

Webdunia
సోమవారం, 5 మార్చి 2018 (09:16 IST)
దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను పరామర్శించారు. సినిమా షూటింగ్‌లో బిజీగా వున్న అనుష్క శర్మ శ్రీదేవి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయింది. ఫిబ్రవరి 24న దుబాయ్‌ హోటల్‌లో శ్రీదేవి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ నటి అనుష్క శర్మ బోనీ కపూర్ నివాసానికి వెళ్లి.. వారిని పరామర్శించారు. 
 
మరోవైపు శ్రీదేవి మృతిలో అనుమానాలున్నాయంటూ వస్తున్న కథనాలపై శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి.. స్పందించింది. తన తల్లిదండ్రులు శ్రీదేవి, బోనీ కపూర్ అన్యోన్య దంపతులని చెప్పింది. వారి బంధాన్ని అపహాస్యం చేయవద్దని జాన్వీ వేడుకుంది. 
 
తల్లిదండ్రులు ప్రేమను కించపరచవద్దని వేడుకుంది. వారి బంధాన్ని గౌరవించాలని కోరింది. తాను, ఖుషీ తల్లిని కోల్పోతే, తమ తండ్రి సర్వస్వాన్నే పోగొట్టుకున్నారని వాపోయింది. తామిద్దరికీ తల్లిగా, తండ్రికి సహచరిగా ఆమె తన పాత్రను సమర్థవంతంగా పోషించిందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments