Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగారుల చేతిలో భారత్‌కు భంగపాటు.. భర్త కోహ్లీని ఓదార్చిన అనుష్క

Webdunia
సోమవారం, 20 నవంబరు 2023 (11:41 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఈ ఓటమితో విరాట్ కోహ్లీ కంట కన్నీరు కనిపించింది. ఆ సమయంలో తన భర్తను అనుష్క శర్మ ఓదార్చరు. కష్ట సమయంలో భర్తకు అండగా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. 
 
కాగా, ఈ టోర్నీలో లీగ్ దశ నుంచి సెమీస్ వరకు వరుస విజయాలతో మంచి దూకుడు మీదున్న టీమిండియా చివరి మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీన్ని భారత క్రికెటర్లు మాత్రమేకాదు.. కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులు సైతం జీర్ణించుకోలేక పోతున్నారు. క్రికెటర్లు అయితే, తీవ్ర విషాదంతో పాటు విచారమలో కూరుకునిపోయారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటివారు మైదానంలోనే కన్నీరు పెట్టేశారు. 
 
ఈ పరిస్థితుల్లో తీవ్ర విచారంలో కూరుకుని పోయిన కోహ్లీకి భార్య అనుష్క శర్మ అండగా నిలిచారు. భర్తను కౌగలించుకుని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇందుకు సంంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో అనుష్కపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్ట సమయంలో జీవిత భాగస్వామికి వెన్నంటి నిలుస్తుందంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. పైగా, అనుష్క కోహ్లీలు ఆదర్శ దంపతులంటూ కితాబిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య

రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన టీటీడీ

33 నైజీరియా రాష్ట్రాల్లో కలరా వ్యాప్తి.. 359మంది మృతి

అమలతో మాట్లాడిన ప్రియాంకా గాంధీ, కొండా సురేఖ రాజీనామా?

72మందితో 92 సార్లు భార్యకు తెలియకుండానే రేప్.. కోర్టు సంచలనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

తర్వాతి కథనం
Show comments