Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాచ్‌ను మలుపుతిప్పింది రోహిత్ క్యాచ్ : ట్రావిస్ హెడ్

Webdunia
సోమవారం, 20 నవంబరు 2023 (10:22 IST)
మొతేరా స్టేడియంలో ఆదివారం రాత్రి భారత్ - ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌‍లో కంగారులు ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది మరోమారు విశ్వవిజేతగా నిలిచారు. ఆస్ట్రేలియాను మాత్రం ఓపెనర్ ట్రావిడ్ హెడ్ గెలిపించాడు. భారత బౌలర్ల పాలిట సింహస్వప్నంలా మారి సెంచరీ కొట్టి నాటౌట్‌గా నిలిచాడు. కప్ గెలిచిన తర్వాత హెడ్ మీడియాతో మాట్లాడుతూ, మ్యాచ్‌ను మలుపుతిప్పింది భారత కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ అని అన్నాడు. రోహిత్ క్యాచ్‌ను పడతానని అస్సలు అనుకోలేదన్నాడు. 
 
"మిచెల్ మార్ష్ పెవిలియన్ చేరాక వికెట్ కఠినంగా ఉందని అర్థమైందన్నారు. టాస్ గెలిచిన తర్వాత ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. మ్యాచ్ గడిచే కొ1ద్దీ వికెట్ మెరుగైంది. పిచ్ మధ్యలో కొద్దిగా స్పిన్‌కు అనుకూలించింది. సెంచరీ చేయడం, రోహిత్ శర్మ క్యాచ్ పట్టడం నేను అస్సలు ఊహించలేదు. బహుశా ప్రపంచంలోకెల్లా అత్యంత దురదృష్టవంతుడు రోహిత్ శర్మయేనేమో అన్నాడు. అలాగే, ఫైనల్స్‌లో సెంచరీ చేసిన తమ దేశ ఆటగాళ్లు రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ తర్వాత స్థానంలో తాను ఉన్నారు. మొత్తానికి ఈ టోర్నీ తనకు ఎంతో ఆనందాన్ని మిగిల్చింది అని హెడ్ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గన్నవరంలోని గోడౌన్‌లో రూ.2.46 కోట్ల సిగరెట్లు స్వాధీనం

కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్ వద్ద బాలీవుడ్ నటుడు సోనూసూద్..(Video Viral)

పెద్దిరెడ్డి ఇలాకాలో జారుకుంటున్న వైకాపా నేతలు.. టీడీపీలో చేరేందుకు సిద్ధం!!

పాము గొంతులో దగ్గు సిరప్ బాటిల్.. కాపాడిన టీమ్‌కు ప్రశంసలు

వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌పై ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

కాలంతోపాటు రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం పరుగెడుతుంది

నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సూర్య మూవీ కంగువ

తర్వాతి కథనం
Show comments