Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనిల్ కుంబ్లే ఫైన్ కలెక్టింగ్ కమిటీ: ఛైర్మన్‌గా ఎంపికైన భువనేశ్వర్!

క్రికెటర్లు ఎవరైనా బస్సును అందుకోవడంలో ఆలస్యమైతే రూ. 3,300 జరిమానా రూపంలో చెల్లించాలని ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈ జరిమానా విధింపు, డబ్బులు రాబట్టడం,

Webdunia
ఆదివారం, 17 జులై 2016 (16:58 IST)
క్రికెటర్లు ఎవరైనా బస్సును అందుకోవడంలో ఆలస్యమైతే రూ. 3,300 జరిమానా రూపంలో చెల్లించాలని ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈ జరిమానా విధింపు, డబ్బులు రాబట్టడం, ఫిర్యాదుల స్వీకరణ కోసం టీమిండియా ఆటగాళ్లతోనే ఓ కమిటీని కుంబ్లే ఏర్పాటు చేశాడు. ఇందుకోసం ఏర్పాటయ్యే కమిటీకి ఛైర్మన్‌గా బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను నియమించాడు.
 
అలాగే డబ్బులను రాబట్టే బాధ్యత పుజారాకి అప్పగించారు. జరిమానాకి సంబంధించిన ఫిర్యాదులను శిఖర్‌ ధావన్‌ చూస్తాడని అనిల్ కుంబ్లే తెలిపాడు. భారత క్రికెటర్ల క్రమశిక్షణపై మరింత శ్రద్ధ తీసుకోవడం కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కుంబ్లే చెప్పాడు. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది. నాలుగు టెస్టు సిరీస్‌ల కోసం భారత్ వెస్టిండీస్‌లో పర్యటించనున్న నేపథ్యంలో.. జరిమానా విధానం ఇప్పటికే అమలులోకి వచ్చినా.. ఆటగాళ్లు ఎవరూ క్రమశిక్షణ తప్పలేదని భువనేశ్వర్ తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓటు చేరీ అంటూ ఊకదంపుడు ప్రచారం వద్దు.. ఆధారాలు ఎక్కడ? రాహుల్‌‍కు ఈసీ ప్రశ్న

Nara Brahmani: మంగళగిరిలో నారా బ్రాహ్మణి పర్యటన- వీడియో వైరల్ (video)

మూడు దశాబ్దాల తర్వాత ఓటు వేశా : బ్యాలెట్ బాక్సులో ఓటరు సందేశం

Jagan: వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వైఎస్ షర్మిల

తనపై అఘాయిత్యం చేస్తున్న ఉపాధ్యాయుడిని Live video తీసిన విద్యార్థిని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

తర్వాతి కథనం
Show comments