Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలవు తీసుకునే హక్కు విరాట్ కోహ్లీకి వుంది... జై షా

సెల్వి
గురువారం, 15 ఫిబ్రవరి 2024 (18:36 IST)
సినీ నటి అనుష్క శర్మ రెండో సారి గర్భం దాల్చిందని.. అందుకే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ క్రికెట్‌కు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఇప్పటికే కొన్ని క్లిప్‌లు అనుష్క బేబీ బంప్‌తో చూపాయి.  విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్‌లో భాగం కాలేడని బీసీసీఐ వెల్లడించింది. 
 
ఫలితంగా ఇంగ్లండ్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జయ్ షా ఇటీవలే క్రికెటర్‌కు మద్దతుగా నిలిచాడు. ఇంగ్లండ్‌తో భారత్ మూడో టెస్టుకు ముందు, జే మీడియాతో మాట్లాడుతూ, విరాట్ ఎలాంటి కారణం లేకుండా వెనక్కి తగ్గే ఆటగాడు కాదని అన్నారు. 
 
తన 15 ఏళ్ల కెరీర్‌లో వ్యక్తిగత కారణాలతో విరాట్ ఎప్పుడూ సెలవు తీసుకోలేదని, కాబట్టి ఇప్పుడు తన వ్యక్తిగత సమస్య కోసం సెలవు తీసుకోవాలనుకుంటే దానిని అడిగే హక్కు అతనికి ఉందని పేర్కొన్నాడు. జట్టుగా తాము తమ ఆటగాళ్లను విశ్వసిస్తున్నామని పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తర్వాతి కథనం
Show comments