Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలవు తీసుకునే హక్కు విరాట్ కోహ్లీకి వుంది... జై షా

సెల్వి
గురువారం, 15 ఫిబ్రవరి 2024 (18:36 IST)
సినీ నటి అనుష్క శర్మ రెండో సారి గర్భం దాల్చిందని.. అందుకే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ క్రికెట్‌కు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఇప్పటికే కొన్ని క్లిప్‌లు అనుష్క బేబీ బంప్‌తో చూపాయి.  విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్‌లో భాగం కాలేడని బీసీసీఐ వెల్లడించింది. 
 
ఫలితంగా ఇంగ్లండ్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జయ్ షా ఇటీవలే క్రికెటర్‌కు మద్దతుగా నిలిచాడు. ఇంగ్లండ్‌తో భారత్ మూడో టెస్టుకు ముందు, జే మీడియాతో మాట్లాడుతూ, విరాట్ ఎలాంటి కారణం లేకుండా వెనక్కి తగ్గే ఆటగాడు కాదని అన్నారు. 
 
తన 15 ఏళ్ల కెరీర్‌లో వ్యక్తిగత కారణాలతో విరాట్ ఎప్పుడూ సెలవు తీసుకోలేదని, కాబట్టి ఇప్పుడు తన వ్యక్తిగత సమస్య కోసం సెలవు తీసుకోవాలనుకుంటే దానిని అడిగే హక్కు అతనికి ఉందని పేర్కొన్నాడు. జట్టుగా తాము తమ ఆటగాళ్లను విశ్వసిస్తున్నామని పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

15ఏళ్లలో నలుగురిని పెళ్లాడిన మహిళ.. పేర్లు మార్చుకుని పెళ్లయ్యాక జంప్!

వైకాపా నేతలు వేధించారంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన యువకుడు తెల్లారేసరికి శవమై తేలాడు...

ఆ సాకు చెప్పి ప్రియుడితో భార్య రాసలీలలు: చీకట్లో వెతికి పట్టుకుని హత్య చేసాడు

హత్య కేసులో బెయిల్‌పై బయటకొచ్చి ఇద్దరిని హత్య చేసి లారీ డ్రైవర్!!

Pawan Kalyan: నారా దేవాన్ష్‌ను అభినందించిన పవన్ కల్యాణ్ - ఎందుకో తెలుసా? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

నన్ను చాలా టార్చర్ చేశాడు.. అందుకే జానీ మాస్టర్‌పై కేసు పెట్టాను.. బన్నీకి సంబంధం లేదు.. సృష్టి వర్మ (video)

ఐటీ సోదాల ఎఫెక్ట్.. 'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్లు ఎంతో తెలుసా?

కన్నప్ప నుంచి త్రిశూలం, నుదుట విబూదితో ప్రభాస్ చూపులు లుక్

తల్లి మనసు కి వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలి:ఆర్.నారాయణమూర్తి

తర్వాతి కథనం
Show comments