Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఫ్ఘన్ క్రికెట్‌పై తాలిబన్ల ప్రభావం.. వన్డేల సిరీస్ వాయిదా

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (12:22 IST)
తాలిబన్ల దురాక్రమణతో ఆఫ్ఘనిస్థాన్ దేశంలో అశాంతి నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా దాని ప్రభావం అఫ్ఘన్ క్రికెట్‌పై కూడా పడినట్టు తెలుస్తోంది. 
 
సెప్టెంబర్ తొలి వారంలో శ్రీలంకలో పాకిస్థాన్‌తో ఆఫ్ఘనిస్థాన్ ఆడాల్సిన మూడు వన్డేల సిరీస్ వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 
 
ఇటీవలే తాలిబన్లు.. అఫ్ఘనిస్తాన్ క్రికెట్ కెప్టేన్ హస్మతుల్లా షాహీద్ ను కలిసి తాము క్రికెట్ కు మద్దతిస్తామని తెలిపారు. కానీ ఆ దేశంలో జనజీవన స్రవంతి స్తంభించింది.
 
దాంతో ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. కావున సిరీస్ ను వాయిదా వేయాలిన అఫ్ఘన్ క్రికెట్ బోర్డు.. పీసీబీని కోరింది. 
 
దాంతో అఫ్ఘనిస్థాన్ నుంచి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవడంతోపాటు శ్రీలంకలో కొవిడ్ కేసులు పెరిగిపోవడం, ప్లేయర్స్ మానసిక సమస్యల కారణంగా సిరీస్ వాయిదా వేస్తున్నట్టు పీసీబీ తెలిపింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

తర్వాతి కథనం
Show comments