Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ : భారత్ - న్యూజిలాండ్ సెమీస్ పోరు .. ఏపీలో భారీ స్క్రీన్లపై ప్రదర్శన

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (13:58 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నెల 15, 16 తేదీల్లో నాకౌట్ పోటీలైన సెమీస్ పోరు జరుగుతుంది. తొలి సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్‌ను ఏపీలోని మూడు నగరాల్లో భారీ స్క్రీన్లపై లైవ్ టెలికాస్ట్ చేసేలా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేశారు. విశాఖ, విజయవాడ, కడప నగరాల్లో భారీ స్క్రీన్లపై ఈ లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. ఇక్కడ ఒకేసారి ఏకంగా పది వేల మంది కూర్చొని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
విశాఖ ఆర్కే బీచ్‌లో కాళీమాత గుడి ఎదురుగా, విజయవాడలోని మున్సిపల్ స్టేడియం, కడపలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఈ స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో చోట దాదాపు 10 వేల మంది వీక్షించేందుకు వీలుగా ఈ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగనున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర : ఎండీ సజ్జనార్ వెల్లడి

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments