Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాక్ మ్యాచ్.. రిజర్వ్ డే ప్రకటిస్తారా? ఇంతకంటే సిగ్గుచేటు లేదు

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2023 (10:37 IST)
భారత్-పాక్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు రిజర్వ్ డేను ప్రకటించడంపై టీమిండియా మాజీ పేస్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆసియా కప్‌లో భాగంగా ఇప్పటికే ఇండో-పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. 
 
ఇక ఆదివారం జరగాల్సిన మ్యాచ్ కోసం కోట్లాది మంది ప్రజలు వేచి చూస్తున్న వేళ.. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డేను ప్రకటించడాన్ని వెంకటేష్ ప్రసాద్ తప్పుబట్టాడు. సూపర్-4 లో భాగంగా రేపు (ఆదివారం) కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి.
 
రిజర్వ్ డే కారణంగా ఆదివారం కనుక వర్షం కురిసి మ్యాచ్ ఆగిపోతే సోమవారం మ్యాచ్ ఆగిన దగ్గరి నుంచి తిరిగి ప్రారంభిస్తారు. జైషా సారథ్యంలోని ఏసీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై వెంకటేశ్ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 
 
కేవలం ఈ మ్యాచ్‌కు మాత్రమే ఎందుకని, రెండు జట్లకు వేర్వేరు నిబంధనలు ఉండడం అనైతికమని మండిపడ్డాడు. ఇంతకంటే సిగ్గుచేటు లేదని దుమ్మెత్తి పోశాడు. రెండో రోజు కూడా వర్షం కురిస్తే ఏం చేస్తారని ప్రశ్నించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

తర్వాతి కథనం
Show comments