Webdunia - Bharat's app for daily news and videos

Install App

100 శాతం భారత్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తాం.. బాబర్

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (14:01 IST)
ఆసియా కప్ సిరీస్‌లో లీగ్ మ్యాచ్‌లు ముగిసిన నేపథ్యంలో.. ప్రస్తుతం సూపర్ 4 రౌండ్లు ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. 6వ తేదీన జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్ ఓడించింది. 
 
ఈ క్రమంలో శ్రీలంకలోని కొలంబో వేదికగా 10న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ గురించి పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ మాట్లాడుతూ.. "మేం ఎప్పుడూ పెద్ద ఆటకు సిద్ధంగా ఉంటాం. 100 శాతం ప్రదర్శన ఇచ్చి భారత్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం. ఈసారి విజయం పాకిస్థాన్‌దే.. అంటూ ధీమా వ్యక్తం చేశాడు.
 
మ్యాచ్ జరిగే రోజు కొలంబోలో వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. లీగ్ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకి రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నా: పవన్ కల్యాణ్

తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం: కరెంట్ వైర్ షాకిచ్చి హత్య

Elon Musk 13th Child: నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి.. మీడియా అలా చేయవద్దు

9 నెలల క్రితం 17ఏళ్ల బాలిక కిడ్నాప్- యూపీలో దొరికింది.. కానీ పెళ్లైంది.. ఎవరితో?

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

తర్వాతి కథనం
Show comments