Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు ఆప్ఘనిస్థాన్ క్రికెటర్లపై బోర్డు సీరియస్.. విదేశీ లీగ్‌లపై నిషేధం

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2023 (14:20 IST)
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు ముజీబ్-ఉర్-రెహ్మాన్, బసల్హక్ బారుకీ, నవీన్-ఉల్-హక్ భారతదేశంలోని ఐపిఎల్ వంటి అనేక దేశాలలో 20 ఓవర్ల లీగ్‌లలో ఆడుతున్నారు. ఇందుకోసం ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తమను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. విదేశీ లీగ్‌లలో ఆడేందుకు కూడా అనుమతి ఇవ్వాలని కోరారు.
 
ఈ నేపథ్యంలో, ముజీబ్-ఉర్-రెహ్మాన్, బసల్హక్ బారుకీ, నవీన్-ఉల్-హక్‌లకు 2 సంవత్సరాల పాటు విదేశీ లీగ్‌లలో పాల్గొనడానికి సర్టిఫికేట్‌లను మంజూరు చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నిరాకరించింది. వారి ఒప్పందాన్ని ఆలస్యం చేసింది.
 
ఈ విషయంలో, ముగ్గురు ఆటగాళ్లు సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి వైదొలగాలనే ఉద్దేశ్యాన్ని.. కమర్షియల్ లీగ్ మ్యాచ్‌లు ఆడటానికి వారి ఆసక్తిని చూపుతుందని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్‌ తరఫున ఆడడం కంటే తమ వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

తర్వాతి కథనం
Show comments