Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు ఆప్ఘనిస్థాన్ క్రికెటర్లపై బోర్డు సీరియస్.. విదేశీ లీగ్‌లపై నిషేధం

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2023 (14:20 IST)
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు ముజీబ్-ఉర్-రెహ్మాన్, బసల్హక్ బారుకీ, నవీన్-ఉల్-హక్ భారతదేశంలోని ఐపిఎల్ వంటి అనేక దేశాలలో 20 ఓవర్ల లీగ్‌లలో ఆడుతున్నారు. ఇందుకోసం ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తమను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. విదేశీ లీగ్‌లలో ఆడేందుకు కూడా అనుమతి ఇవ్వాలని కోరారు.
 
ఈ నేపథ్యంలో, ముజీబ్-ఉర్-రెహ్మాన్, బసల్హక్ బారుకీ, నవీన్-ఉల్-హక్‌లకు 2 సంవత్సరాల పాటు విదేశీ లీగ్‌లలో పాల్గొనడానికి సర్టిఫికేట్‌లను మంజూరు చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నిరాకరించింది. వారి ఒప్పందాన్ని ఆలస్యం చేసింది.
 
ఈ విషయంలో, ముగ్గురు ఆటగాళ్లు సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి వైదొలగాలనే ఉద్దేశ్యాన్ని.. కమర్షియల్ లీగ్ మ్యాచ్‌లు ఆడటానికి వారి ఆసక్తిని చూపుతుందని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్‌ తరఫున ఆడడం కంటే తమ వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Daughters in law: మహిళ వార్త విన్న కొన్ని గంటలకే మామ గుండెపోటుతో మృతి

బీజేపీ జాతీయ అధ్యక్షురాలి రేసులో తెలుగు మహిళ!

తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించిన రష్యా.. మాస్కోలో కొత్త ఆఫ్ఘన్ రాయబారి...

లండన్‌లో జల్సాలు - పార్టీలో పాటలు పాడిన విజయ్ మాల్యా - లలిత్ మోడీ!

కోల్‌కతా న్యాయ విద్యార్థిని అత్యాచార కేసులో విస్తుపోయే నిజాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments