Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసక్తికరంగా రెండో టెస్ట్ : నాలుగో రోజు ఆటకు వరుణుడు అంతరాయం

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (14:30 IST)
జోహెన్నస్‌బర్గ్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో గురువారం ఇంకా ఆట మొదలుకాలేదు. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య సౌతాఫ్రికా ముంగిట 240 పరుగుల టార్గెట్‌ను సౌతాఫ్రికా జట్టు నిర్ధేశించిన విషయం తెల్సిందే. 
 
ఈ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే మరో 122 పరుగులు చేయాల్సివుండగా, చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. 
 
క్రీజ్‌లో కెప్టెన్ డీన్ ఎల్గార్ 46, రాస్సీ వాన్ డర్ డుస్సెన్‌లు 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత పేసర్లు ఆరంభంలోనే కీలక వికెట్లను పడగొడితే మాత్రం మ్యాచ్‌పై పట్టుసాధించినట్టే. 
 
కాగా, ఈ టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 202, దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులు చేసింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో భారత సంతతి వ్యక్తి తల తెగ నరికేశారు...

Secretariat: తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ బంద్.. కేబుల్ కోత వల్లే?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: బీఆర్ఎస్ తన అభ్యర్థిగా గోపీనాథ్ భార్య మాగంటి సునీత

Mithun Reddy: రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోయిన మిథున్ రెడ్డి

Sharmila: వైఎస్ రాజశేఖర రెడ్డికి రాజారెడ్డి నిజమైన రాజకీయ వారసుడు- షర్మిల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

తర్వాతి కథనం
Show comments