Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌తో రెండో వన్డే.. టీమిండియా పరాజయం

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2022 (21:11 IST)
బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలోనూ టీమిండియా పరాజయం పాలైంది. 272 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. 
 
బొటనవేలి గాయంతో చివరిలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ వృధా అయ్యింది. రోహిత్ శర్మ 28 బంతుల్లో 51 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో నిలిచాడు. 
 
రోహిత్ శర్మ గాయం కారణంగా ఆసుపత్రికి వెళ్లడంతో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా బరిలో దిగాడు. అయితే ఐదు పరుగులకే అవుటయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ 6 ఫోర్లు, 3 సిక్సులతో 82 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ (56) అర్ధసెంచరీతో రాణించాడు. 
 
అయితే భారత బ్యాట్స్‌మెన్లు ధీటుగా రాణించలేకపోయారు. దీంతో టీమిండియా స్కోర్ 266 పరుగుల వద్ద ఆగిపోయింది. ఫలితంగా బంగ్లాదేశ్ విజయం ఖరారైంది. 
 
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య బంగ్లాదేశ్ 2-0తో విజయం సాధించింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే నామమాత్రం కానుంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 10వతేదీ జరుగనుంది. 

సంబంధిత వార్తలు

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments