Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ కూతురు జీవాను బెదిరించిన వ్యక్తి అరెస్ట్-రాంచీ పోలీసులు

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (12:06 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవాను బెదిరిస్తూ రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి పోస్టు చేసిన సంగతి తెలిసిందే . ఆ కేసులో పోలీసులు 16 ఏళ్ల కుర్రాడిని అరెస్టు చేశారు. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌లో జరుగుతున్న ఐపీఎల్‌లో.. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమిపాలైన తర్వాత ధోనీ భార్య సాక్షి ధోనీ ఇన్‌స్టా అకౌంట్‌లో ఆ టీనేజర్ అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేశారు. 
 
జీవాను బెదిరిస్తూ అసభ్యకరమైన పోస్టు చేశాడు. అయితే ఆ పోస్టును చేసింది తానే అని ఆ టీనేజర్ అంగీకరించినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. బెదిరింపు మెసేజ్‌కు సంబంధించిన అంశాన్ని కచ్ పోలీసులతో రాంచీ పోలీసులు షేర్ చేసుకున్నారు. 
 
కచ్ జిల్లాలోని ముంద్రా నుంచి ఆ కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు. రాంచీ పోలీసులకు అతన్ని అప్పగించనున్నారు. జీవాను హెచ్చరిస్తూ ఆ టీనేజర్ చేసిన సోషల్ మీడియా పోస్టుపై నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments