Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ కూతురు జీవాను బెదిరించిన వ్యక్తి అరెస్ట్-రాంచీ పోలీసులు

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (12:06 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవాను బెదిరిస్తూ రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి పోస్టు చేసిన సంగతి తెలిసిందే . ఆ కేసులో పోలీసులు 16 ఏళ్ల కుర్రాడిని అరెస్టు చేశారు. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌లో జరుగుతున్న ఐపీఎల్‌లో.. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమిపాలైన తర్వాత ధోనీ భార్య సాక్షి ధోనీ ఇన్‌స్టా అకౌంట్‌లో ఆ టీనేజర్ అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేశారు. 
 
జీవాను బెదిరిస్తూ అసభ్యకరమైన పోస్టు చేశాడు. అయితే ఆ పోస్టును చేసింది తానే అని ఆ టీనేజర్ అంగీకరించినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. బెదిరింపు మెసేజ్‌కు సంబంధించిన అంశాన్ని కచ్ పోలీసులతో రాంచీ పోలీసులు షేర్ చేసుకున్నారు. 
 
కచ్ జిల్లాలోని ముంద్రా నుంచి ఆ కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు. రాంచీ పోలీసులకు అతన్ని అప్పగించనున్నారు. జీవాను హెచ్చరిస్తూ ఆ టీనేజర్ చేసిన సోషల్ మీడియా పోస్టుపై నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ అలెర్ట్!!

వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ-వారం పాటు వాయిదా

పౌరసత్వం కేసు : చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు షాక్.. రూ.25 లక్షలు చెల్లింపు

Janavani: జనవాణి కోసం రీ షెడ్యూల్.. వేసవికాలం కావడంతో పనివేళల్లో మార్పులు

భర్తను కరెంట్ షాకుతో చంపి పాతిపెట్టింది... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

తర్వాతి కథనం
Show comments