Webdunia - Bharat's app for daily news and videos

Install App

పృథ్వీ షా ఖాతాలో మరో మైలురాయి.. 76 బంతుల్లో 125 పరుగులు

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (14:19 IST)
టీమిండియా ప్లేయర్ పృథ్వీ షా మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నాడు. 76 బంతుల్లో 125 పరుగులు సాధించాడు. తద్వారా నార్తాంప్టన్‌షైర్‌కు మరో సెంచరీని అందించాడు. ఈ క్రమంలో పృథ్వీ షా 3వేల పరుగుల మైలురాయిని కూడా పూర్తి చేశాడు. 
 
ఆదివారం డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్ తరఫున మరో సెంచరీతో భారత బ్యాటర్ తన చక్కటి ఫామ్‌ను కొనసాగించాడు. కేవలం 76 బంతుల్లో 125 పరుగులతో అభిమానులను ఆకట్టుకున్నాడు. 15 ఫోర్లు, ఏడు సిక్సర్లతో సెంచరీ కొట్టాడు. 164.47 స్ట్రైక్ రేట్ వద్ద పృథ్వీషాకు ఈ పరుగులు వచ్చాయి. 
 
చివరిసారిగా జూలై 2021లో అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడిన భారత బ్యాటర్ కేవలం 68 బంతుల్లోనే సెంచరీని అందుకున్నాడు. పృథ్వీ షా రాబ్ కియోగ్ (42)తో కలిసి జట్టుకు కేవలం 25.4 ఓవర్లలో 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సహాయపడ్డారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన డర్హామ్ 43.2 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ - ఒక పోస్టుకు 35 మంది పోటీ

'మిస్ వరల్డ్ 2025' విజేత విజయ రహస్యమేంటో తెలుసా?

రెడ్ బుక్‌ను లైట్‌గా తీసుకున్నాం.. 2 నెలల్లో మేమంతా జైలుకే : సజ్జల రామకృష్ణారెడ్డి

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

తర్వాతి కథనం
Show comments