Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో మళ్లీ కరోనా ఎంట్రీ.. మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఖాయమా?

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (22:45 IST)
భారత్‌లో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాబోయే నలభై రోజులు కఠినంగా ఉంటాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. దీని తర్వాత మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసేందుకు పలు ఐటీ కంపెనీలు యోచిస్తున్నట్లు సమాచారం.
 
కొన్ని కంపెనీలు మూడు రోజుల ఆఫీస్ వర్క్, రెండు వర్క్ ఫ్రమ్ హోమ్ డేస్ ప్రకటించగా, ఇతర కంపెనీలు కూడా అదే విధానాన్ని అనుసరించవచ్చునని టాక్. 
 
కరోనా వైరస్ వ్యాప్తి పెరగడం ప్రారంభిస్తే టీసీఎస్‌తో సహా పలు ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మళ్లీ అమలు చేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే టెక్ మహీంద్రా, విప్రో ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఎక్కడి నుండైనా పని చేసే సౌలభ్యాన్ని కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments