Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది లోపిస్తే కరోనావైరస్ ఖచ్చితంగా వస్తుంది, రాకుండా ఉండాలంటే..?

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (17:38 IST)
ఎండ తగలకుండా ఎప్పుడూ ఎసి గదుల్లో ఇంట్లోనే ఉంటున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి జీవనశైలి ఉన్న వారిలో డి విటమిన్ బాగా లోపిస్తుందట. కోవిడ్ 19 వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువమంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నవారేనని మృతుల్లోను వారి సంఖ్యే అధికమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
 
సమృద్ధిగా డి విటమిన్ ఉన్న వారు కరోనా సోకినా త్వరగా కోలుకుంటున్నట్లు తేలింది. సూర్యరశ్మి తగలకుండా ఇళ్ళు, కార్యాలయాలకు పరిమితమయ్యే నగరవాసుల్లో సుమారు 80 శాతం మందిలో డి విటమిన్ లోపం ఉందని పలు సర్వేల్లో తేలిందట.
 
అందుకే జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంతో ఆరోగ్యంగా ఉండాలి. ఆనందంగా జీవించాలంటే ఖచ్చితంగా ఎండ తగిలే విధంగా చూసుకోవాలి. డి విటమిన్ సమృద్ధిగా లభిస్తే ఎలాంటి వైరస్‌లు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments